జీహెచ్‌ఎంసీపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

Minister KTR Review Meeting With Officials On Rainy Season Effects GHMC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీపై మంత్రి కేటీఆర్‌ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాల ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..  భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.  నాలాలపై క్యాపింగ్‌, ఫెన్సింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలి. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.
చదవండి: యువగాయని పాటకు కేటీఆర్‌ ఫిదా.. చాన్స్‌ ఇచ్చిన దేవీశ్రీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top