Live Updates
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా
ఈటూరు సర్పంచ్ ఎన్నికల్లో టై
- సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు సర్పంచ్ ఎన్నికల్లో టై
- కాంగ్రెస్, బీఆర్ఎస్ బల పరిచిన అభ్యర్థులకు సమాన ఓట్లు
- రీకౌటింగ్ చేస్తోన్న అధికారులు
తెలంగాణలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
- తెలంగాణలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
- రాత్రి 11 గంటల వరకు మొత్తం 3,300 సర్పంచులు, 24,906 వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి
- 1,650 ఉపసర్పంచుల ఎన్నిక పూర్తి.
- ఇంకా కొనసాగుతున్న సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచిన స్థానాలు
1.కరీంనగర్ రూరల్
1. ముగ్దూంపూర్ – మాదాసు శివరామక్రిష్ణ
2. ఎలబోతారం – తప్పట్ల రాజు
2.కొత్తపల్లి
1.ఖాజీపూర్ – కోమటిరెడ్డి అంజనీ కుమార్
2.కమాన్ పూర్ – మనగొండ మానస ప్రవీణ్
3.రామడుగు
1. కొరటిపల్లి – మేకల మహేశ్వరి ప్రభాకర్ యాదవ్
2. తిరుమలాపూర్ – మోడే రవీందర్
3. పందికుంట పల్లి – దయ్యాల లత
4. దత్తోజిపేట – గంట్ల అంజలి
4.గంగాధర
1.బూరుగుపల్లి – దూలం కళ్యాణ్
2.కొండాయిపల్లి – మల్యాల వినయ్ సాగర్
3.చర్లపల్లి ఆర్ –ఎట్టెపు కనకయ్య
4.చర్లపల్లి ఎన్ – ఎడవెల్లి విజయ
5.గోపాలరావుపల్లి – గుండెల్లి మల్లేశం పద్మ
6.కాచిరెడ్డి పల్లి – కోలా శ్రీనివాస్
7.వెంకటాయిపల్లి – గంకిడి చంద్రారెడ్డి
8. ఒద్యారం (గంగాధర మండలం) - ఉమా
5.భీమదేవరపల్లి
1.భీమదేవరపల్లి – మాచర్ల కుమారస్వామి
2.రసూల్ పల్లి – బోయిని మహేశ్
3. కొత్త కొండ – సిద్దమల్ల రమ
4.బొల్లోనిపల్లి –బొల్లి మానస
6.కమలాపూర్
1.ఉప్పలపల్లి – ర్యాకం శ్రీనివాస్
2.పంగిడి పల్లి – వలిగే కళ్యాణీ సాంబారావు
7. వేములవాడ రూరల్
1.బొల్లారం – సందేసరి సౌజన్య
2.హన్మాజీపేట – జంకే మధు
3.ఎదురుగట్ల – కటారి సంధ్య
8. చందుర్తి
1. కొత్తపేట – బుల్ల నరేష్
2.రామారావుపల్లె – నారాగుల గంగస్వామి
9.భీమారం
1. కమ్మరిపేట – కోటగిరి రాజగంగు
2. మన్నేగూడెం – దుంపెల్లి మనోజ్ రెడ్డి నివేదిత
3. మోత్కురావుపేట – ఏనుగుల లచ్చవ్వ
10.కథలాపూర్
1.బొమ్మెన –గుండేటి నాగరాజు
2.గంభీర్ పూర్ – గుంటుక మనోహర్
3.పోతారం – ధర్మపురి స్వప్న
11. కోనరావుపేట
1.ధర్మారం – మిర్యాల్కర్ బాలాజీ
2.అజ్మీరాతండా – జయరాం
12.మేడిపల్లి
1.గుండ్లపల్లి – తోపారపు శ్రావణి
2.దమ్మాయిపేట – తొగరి రాజమణి
3.వల్లంలపల్లి – భూమేశ్
4.మాచాపూర్ – బోయిని సంజన రఘు
5.కాచారం – హైమావతి
బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు.. రీకౌంటింగ్
- యాదాద్రి భువనగిరి జిల్లా: ఉత్కంఠగా మారిన తుర్కపల్లి మండలం వాసాలమర్రి సర్పంచ్ ఫలితాలు
- బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో రీకౌంటింగ్
- కరీంనగర్ జిల్లా: కొత్తపల్లి మండలం కమాన్పూర్ సర్పంచ్గా బీటెక్ స్టూడెంట్ నునుగొండ మానస విజయం.
- రాజన్న సిరిసిల్ల జిల్లా: కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఉపసర్పంచ్ కోసం హోరాహోరీ
- ఉత్కంఠ పోటీలో తలబడుతున్న శ్రీనివాస్, నగేష్
చింతల్ ఠాణా ఎన్నికపై ఉత్కంఠ..
- రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ
- నామినేషన్ వేసిన తర్వాత గుండెపోటుతో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థికి 370 ఓట్ల మెజారిటీ
- చింతల్ ఠాణాలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి తన సమీప ప్రత్యర్థి పై ఆధిక్యత
- ఈనెల 5వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన చెర్ల మురళి
- మొత్తం 1717 ఓట్లు పోల్ కాగా..
- బీఆర్ఎస్ చెర్ల మురళికి 739, బీజేపీ సురువు వెంకటికి 369, కాంగ్రెస్ కోలాపురి రాజమల్లుకు 333 ఓట్లు
- సర్పంచ్ ఎన్నిక విజేతను ప్రకటించకుండా హోల్ట్లో పెట్టిన అధికారులు
- ఉప సర్పంచ్ను మాత్రమే అధికారికంగా ప్రకటించి వెనుదిరిగిన అధికారులు
భద్రాచలం ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
- భద్రాచలం ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ.
- స్వగ్రామంలో సర్పంచ్ గెలిపించుకోలేకపోయినా ఎమ్మెల్యే.
- భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వగ్రామం అయిన చిన్నబండిరేవు సర్పంచ్ స్థానం గులాబీ కైవసం..
- బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన మడకం జోగయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 84 ఓట్ల తేడాతో విజయం.
- మూడు వార్డులలో బీఆర్ఎస్, ఐదు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు
పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి
- కొండాపూర్ మండలం అనంత్ సాగర్ గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కంటే బీఆర్ఎస్ అభ్యర్థికి ఒక ఓటు ఎక్కువగా వచ్చింది
- 30 ఓట్లు చెల్లని ఓట్లు గా ప్రకటించిన అధికారులు
- రీ కౌంటింగ్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి డిమాండ్
- పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి
తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి షాక్
- తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి షాక్
- సొంత ఊర్లో.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
- సూర్యాపేట రూరల్ బాలెంలో బీఆర్ఎస్ అభ్యర్థి 260 ఓట్ల మెజార్టీతో గెలుపు
రాష్ట్ర వ్యాప్తంగా 84.28 పోలింగ్ శాతం నమోదు
- తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన మొదటి దశ ఎన్నికల పోలింగ్
- రాష్ట్ర వ్యాప్తంగా 84.28 పోలింగ్ శాతం నమోదు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ పూర్తి
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 140 పంచాయితీల్లో పూర్తయిన కౌంటింగ్
- ఖమ్మం నియోజకవర్గంలో 20 చోట్ల కాంగ్రెస్ విజయం, 8చోట్ల బీఆర్ఎస్ గెలుపు
- వైరా నియోజకవర్గంలో 20 చోట్ల కాంగ్రెస్ గెలుపు, 4 చోట్ల బీఆర్ఎస్ గెలుపు
- మధిర నియోజకవర్గంలో 25 పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం, 3 చోట్ల బీఆర్ఎస్, 4 చోట్ల సీపీఎం
- భద్రాచలం నియోజకవర్గంలో 18చోట్ల కాంగ్రెస్ గెలుపు, 6చోట్ల బీఆర్ఎస్ విజయం, రెండు చోట్ల సీపీఐ
- పినపాక నియోజకవర్గంలో 18చోట్ల కాంగ్రెస్, 6చోట్ల బీఆర్ఎస్ గెలుపు
హుజురాబాద్లో ఎంపీ ఈటల రాజేందర్కు బిగ్షాక్
కరీంనగర్ జిల్లా:
- హుజురాబాద్లో ఈటల రాజేందర్కు బిగ్షాక్
- ఈటల బలపర్చిన బీజేపీ రెబల్ అభ్యర్థి ఓటమి
- బండి సంజయ్ వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్ధి ర్యాకం శ్రీనివాస్ గెలుపు
- ఈటల రాజేందర్ మద్దతు తెలిపిన ర్యాకం సంపత్ ఓటమి
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా
- తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
- కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల ఘన విజయం
- వార్డుల్లో కూడా కొనసాగిన కాంగ్రెస్ హవా
- తర్వాతి స్థానంలో బీఆర్ఎస్
- రెండు అంకెలు దాటని బీజేపీ
- 800లకు పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు
- 350 బీఆర్ఎస్, 60 బీజేపీ, 150 ఇతరులు
- 31 జిల్లాల్లో 80 శాతం స్థానాలు కాంగ్రెస్వే!
- ఇది ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదం అంటున్న కాంగ్రెస్
టాస్తో గెలుపు
జగిత్యాల జిల్లా:
- కోరుట్ల మండలం చిన్న మెట్ పల్లిలో 4వ వార్డుకు ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన సమాన ఓట్లు..
- టాస్ వేయడంతో గెలిచిన వెలమల తిరుపతి
వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు
నిజామాబాద్ జిల్లా:
- నవీపేట మండలంలోని రాంపూర్ సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతు ఎర్రోళ్ల కమలాకర్ 103 ఓట్ల మెజారిటీతో గెలుపు
పెద్దపల్లి జిల్లా:
- కాల్వ శ్రీరాంపూర్ ఎదులాపూర్ గ్రామ సర్పంచ్ గా మామిడి లత కాంగ్రెస్ పార్టీ గెలుపు
పెద్దపల్లి జిల్లా:
- కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖన్ పేట గ్రామ సర్పంచ్ గా యాదగిరి జోత్స్న కాంగ్రెస్ పార్టీ గెలుపు.
యాదాద్రి భువనగిరి జిల్లా:
- రాజపేట మండలంలో సింగారం, లక్ష్మక్కపళ్లి, బూరుగుపల్లి, కొత్తజాల గ్రామాలు బిఆర్ఎస్ కైవసం.
ఖమ్మం జిల్లా:
- మధిర మండలం కృష్ణాపురం సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
నిజామాబాద్ జిల్లా:
- బోధన్ మండల పరిధిలోనీ రాజీవ్ నగర్ తండా సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతురాలు లక్ష్మీబాయి గెలుపు.
- లంగడాపూర్ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతురాలు బెల్లిడి గా శోభా గెలుపు
- మినార్ పల్లి గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ మద్దతురాలు మీ పద్మ తారా చాంద్ 110 ఓట్లతో గెలుపు.
కరీంనగర్ జిల్లాలో..
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చర్లపల్లి గ్రామ సర్పంచ్గా ఎట్టెపు కనకయ్య విజయం
నిజామాబాద్ జిల్లాలో..
- నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని గాంధీనగర్ సర్పంచ్ గా పక్కన పట్నం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ మద్దతుతో 31 ఓట్ల మెజార్టీతో గెలుపు
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన..
- జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తొలి విడతలో సర్పంచ్ అభ్యర్థుల గెలుపు
- 1)కోరుట్ల మండలం తిమ్మాయ్యపల్లి గ్రామం సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాలేపు సుమ - అశోక్
- 2)మెట్ పల్లి మండలం విట్టం పేట సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆరెళ్ల లత - చిరంజీవి
- 3)మల్లాపూర్ మండలం పాత దామరాజ్ పల్లి గ్రామ సర్పంచ్గా గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రొండ్ల రాజేశ్వరి - రాజారెడ్డి
- 4)మల్లాపూర్ మండలం సంగేమ్ శ్రీరాం పూర్ సర్పంచ్గా గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మానస- కిరణ్
- 5)మల్లాపూర్ మండలం వాల్గొండ తండా సర్పంచ్గా గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేంధర్..
ఖమ్మం రఘునాథపాలెం మండలం..
- ఖమ్మం జిల్లా: ఖమ్మం రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి 20 ఓట్ల మెజార్టీతో గెలుపు
జగిత్యాలలో బీఆర్ఎస్ హవా
- జగిత్యాల జిల్లాలో తొలివిడతలో బీఆర్ఎస్ హవా..
- కోరుట్ల నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ విజయ దుందుభి..
- 1.మల్లాపూర్ మండలం వాల్గొండ తండా సర్పంచ్ గా వరుసగా రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురేష్ నాయక్ గెలుపు..
- 2.మల్లాపూర్ మండలం హుస్సేన్ నగర్ గ్రామ సర్పంచ్ గా వరుసగా రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ సైదాబి-హైదర్ గెలుపు..
- 3.మెట్ పల్లి మండలం రామారావు పల్లె సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రంభక్క రాజుకుమార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు..
- 4.మల్లాపూర్ మండలం రేగుంట గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా తీట్ల లహరి-రాజేష్ గెలుపు..
- 5.మల్లాపూర్ మండలం నడికూడ గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సమత-రాజేష్ గెలుపు..
తల్లిపై కూతురు విజయం
జగిత్యాల జిల్లా:
- తల్లిపై కూతురు విజయం.
- కోరుట్ల మండలం తిమ్మాయిపల్లిలో తల్లి శివరాత్రి గంగవ్వపై, కాంగ్రెస్ ప్రతిపాదించిన పల్లెపు సుమలత విజయం
- బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన తల్లి శివరాత్రి గంగవ్వ
- కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచి గెలిచిన కూతురు సుమలత
వనపర్తి జిల్లాలో
- జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల మండలం బస్వపురం గ్రామ సర్పంచ్ గా పవిత్ర(ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం) గెలుపు.
- జోగులాంబ గద్వాల జిల్లా: కేటీ దొడ్డి మండలం సోంపురం గ్రామ సర్పంచ్ గా సరోజినమ్మ(ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం) గెలుపు.
- జోగులాంబ గద్వాల జిల్లా: కేటి దొడ్డి మండలం మైలగడ్డ గ్రామ సర్పంచ్ గా రామలక్ష్మి37 ఓట్ల మెజార్టీతో గెలుపు(కాంగ్రెస్ సరిత వర్గం).
- వనపర్తి జిల్లా: పెద్దమందడి మండలం అనకాయపల్లి తండా లో కాంగ్రెస్ అభ్యర్థి ఆంజనేయులు 94 ఓట్లతో విజయం
జోగులాంబ గద్వాల జిల్లాలో
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి తర్మికల్ తండా లచ్చురాం నాయక్ (కాంగ్రెస్) గెలుపు
- జోగులాంబ గద్వాల జిల్లా: గట్టు మండలం సల్కాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బోయ తిమ్మప్ప(బీఆర్ఎస్) విజయం.
- జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల మండలం మదనపల్లి గ్రామ సర్పంచ్ గా సంజీవులు(ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం) గెలుపు.
- జోగులాంబ గద్వాల జిల్లా: ధరూర్ మండలం బూరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా విజేయులు(ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం) గెలుపు.
- ఖమ్మం జిల్లా: కొనిజర్ల గ్రామపంచాయతీలో కౌంటింగ్ ప్రారంభం
- పెద్దపెల్లి జిల్లా:కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇప్పల పల్లె సర్పంచ్ గా 98 ఓట్ల మెజారిటీతో జిన్న రామచంద్రా రెడ్డి గెలుపు ( కాంగ్రెస్ )
- ఖమ్మం:రఘునాథపాలెం మండలం NV బంజర BRS సర్పంచ్ అభ్యర్థి జర్పుల సౌందర్య 129ఓట్ల మెజారిటీతో విజయం
- ఖమ్మం: రఘునాథ పాలెం మండలం కొర్లబోడు తండా గ్రామపంచాయతీ కాంగ్రెస్ గెలుపు
- నల్లగొండ జిల్లా: తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెంలో సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కొల్లు నాగయ్య విజయం
- ఖమ్మం జిల్లా : మధిర మండలం దేశినేనిపాలెం గ్రామ పంచాయితీ 540 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విజయం
- రాజన్న సిరిసిల్ల జిల్లా : కోనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో BRS బలపరిచిన బొజ్జ మల్లేశం విజయం
నాలుగు ఓట్ల తేడాతో గెలుపు
కామారెడ్డి:
- భిక్కనూరు మండలం రాగట్ల పల్లిలో బీఆర్ఎస్ బల పరిచిన అభ్యర్థి గెలుపు
- అభ్యర్థిని భాగ్య 4 ఓట్ల తేడాతో గెలుపు
- కామారెడ్డి మండలం రాఘవాపూర్లో బీజేపీ అభ్యర్థిని వెన్నెల విజయం
బోధన్ డివిజన్లో పంచాయతీ పలితాలు
నిజమాబాద్ :
- బోధన్ డివిజన్లో పంచాయతీ పలితాలు..
- రెంజల్ మండలం మౌలాలి తండా సర్పంచ్గా కాంగ్రెస్ బల పరిచిన అభ్యర్థి అశోక్ విజయం
- రెంజల్ మండలం కిసాన్ తండా సర్పంచ్గా కాంగ్రెస్ బల పరిచిన జాదవ్ విజయ్ విజయం
ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం
- జగిత్యాల ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా సర్పంచి మేఘావత్ లత గెలుపు
- మెట్ పల్లి మండలం కేసీఆర్ తండాలో ఇండిపెండెంట్ గుగ్లావాత్ మంజుల విజయం
- ఏఎస్ఆర్ తండాలో సురేందర్ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం
తెలంగాణలో ముగిసిన మొదటి దశ ఎన్నికల పోలింగ్
- తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన మొదటి దశ ఎన్నికల పోలింగ్
- రాష్ట్ర వ్యాప్తంగా 79.15 పోలింగ్ శాతం నమోదు
373 గ్రామ పంచాయతీల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
కరీంనగర్ జిల్లా:
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 373 గ్రామపంచాయతీల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం..
- 25 బ్యాలెట్ పేపర్ల చొప్పున కట్టలు కట్టి లెక్కింపు..
- ముందుగా వార్డ్ మెంబర్స్ ఫలితాలు, ఆ తర్వాత సర్పంచుల ఫలితాల వెల్లడి..
- సాయంత్రం ఐదుగంటల వరకు తేలనున్న చిన్న పంచాయతీల ఫలితాలు..
- రాత్రి ఎనిమిదింటి వరకు వెలువడనున్న మేజర్ గ్రామపంచాయతీల ఫలితాలు.
ఖమ్మం:
మణుగూరు బుగ్గ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి శెట్టిపల్లి మాధవి గెలుపు
బీఆర్ఎస్, కాంగ్రెస్,సీపీఐ మధ్య హోరా హోరి
ఖమ్మం:
- ఖమ్మం నియోజకవర్గం వి వెంకటాయపాలెం మేజర్ గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- బీఆర్ఎస్, కాంగ్రెస్,సీపీఐ మధ్య హోరా హోరి
- గెలుపుపై ధీమాతో ఉన్న మూడు పార్టీలు
ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్
- ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్
- వరంగల్ జిల్లాలో 81.2%
- జనగామ జిల్లాలో 71.96%
- భూపాలపల్లి జిల్లాలో 82.24%
- ములుగు జిల్లాలో 73%
- మహబూబాబాద్ జిల్లాలో 89% పోలింగ్ నమోదు
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 73.82శాతం పోలింగ్ నమోదు
వికారాబాద్ జిల్లా:
- మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 73.82శాతం పోలింగ్ నమోదు
- కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
- తాండూరు, కోడంగల్ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
- కౌంటింగ్ ప్రక్రియలో మొదట సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పేపర్లు వేరు చేస్తున్న ఎన్నికల సిబ్బంది
ప్రారంభమైన వార్డు సభ్యుల స్థానాల లెక్కింపు
మెదక్ జిల్లా:
- ప్రారంభమైన వార్డు సభ్యుల స్థానాల లెక్కింపు
- సాయంత్రం వరకు వెలువడనున్న తొలివిడత సర్పంచ్,వార్డు సభ్యుల ఫలితాలు
పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
- ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్
- పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
- మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
ముగిసిన పోలింగ్..
- తొలి విడతలో ముగిసిన పోలింగ్..
- కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఒంటి గంటకు ముగియనున్న ఎన్నికలు..
- కాసేపట్లో ముగియనున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్
- మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనున్న పోలింగ్
- ఒంటిగంట లోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
- తొలి విడతలో 3,834 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు పోలింగ్
- తొలి విడతలో 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్
- మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు
ఓటర్పై కేసు నమోదు, అరెస్ట్..
- శంషాబాద్ పెద్ద షాపూర్లో ఓటర్పై కేసు నమోదు
- బ్యాలెట్ పేపర్ చించిన ఘటనలో అరెస్ట్
- తాను అనుకున్న అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు వేయడంతో బ్యాలెట్ పేపర్ చింపిన ఓటర్
పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం
- ఊరుమడ్లలో పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం
- నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్లలో పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం
- కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం
- కంచర్ల భూపాల్ రెడ్డి, గుత్తా అమిత్రెడ్డి మధ్య వాగ్వాదం
- వాగ్వాదానికి దిగిన ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు
దొంగ ఓటు కలకలం..
- భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బూత్లో దొంగఓటు కలకలం
- భద్రాచలం 11వ నెంబర్ పోలింగ్ బూత్లో తన ఓటు ఎవరో వేశారంటూ మహిళ ఆందోళన
- 11వ నెంబర్ బూత్లో తన ఓటు వేసేందుకు వెళ్లిన కోటగిరి లక్ష్మి అనే మహిళ
- కోటగిరి లక్ష్మి పేరుతో ఓటు అప్పటికే పోల్ అయిందని తెలిపిన అధికారులు
- అధికారులతో వాగ్వాదానికి దిగిన లక్ష్మి తరఫు బంధువులు
- టెండర్ ఓటింగ్ ద్వారా మహిళతో ఓటు వేయించిన అధికారులు
- ఆ ఓటును పరిగణలోనికి తీసుకుంటారో లేదో అని ఆందోళన వ్యక్తం చేసిన మహిళ
డబ్బులు పంచుతున్న అభ్యర్థి పట్టివేత
- జగిత్యాల జిల్లా..
- తిమ్మాపూర్లో డబ్బులు పంచుతున్న అభ్యర్థి పట్టివేత
- ఓటర్లకు డబ్బులు పంచుతున్న వార్డు అభ్యర్థి రాజును పట్టుకున్న తనిఖీ బృందం
- వార్డు అభ్యర్థి రాజు నుంచి రూ.40వేలు స్వాధీనం చేసుకున్న తనిఖీ బృందం
పంచాయతీ ఎన్నికలు: 11 గంటలకు 52 శాతం పోలింగ్
- తెలంగాణలో కొనసాగుతున్న పంచాయితీ ఎన్నికల పోలింగ్
- పంచాయతీ ఎన్నికలు: 11 గంటలకు 52 శాతం పోలింగ్ నమోదు
- సిద్దిపేట జిల్లా లో తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ఉదయం 11 గంటల వరకు 60.06 పోలింగ్ నమోదు
- ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
- 11.00 గంటల వరకు పోలింగ్ శాతం - 52.25 శాతం నమోదు
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్
రాజన్న సిరిసిల్ల జిల్లా.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దంపతులు
పోలింగ్ కేంద్రాల పరిశీలన..
పెద్దపల్లి జిల్లా.
- తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంథని మండలం గుంజపడుగు గ్రామం లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.
తిమ్మాపూర్ లో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా..
జగిత్యాల జిల్లా:
- ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా దాసరి రాజేశ్ అనే వ్యక్తి ని పట్టుకున్న ఎన్నికల అధికారులు, డబ్బులు స్వాధీనం
పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- మణుగూరు ZPHS ఎడ్యుకేషన్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట.
- బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం.
- పోలీసులు చెప్పిన వినకపోవడంతో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం
- పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు తోపులాట...
- బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ నుంచి బలవంతంగా బయటికి పంపించిన మణుగూరు సీఐ నాగబాబు
హెడ్కానిస్టేబుల్కు గుండెపోటు
- సూర్యాపేట జిల్లా:
- ఎన్నికల విధులు నిర్వహిస్తున్న హెడ్కానిస్టేబుల్కు గుండెపోటు
- నూతనకల్ మండలం మిర్యాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఘటన
- సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించిన పోలీసులు
- హెడ్కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేటకు తరలింపు.
19.58 పోలింగ్ శాతం నమోదు
- తెలంగాణలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్
- ఉదయం 9 గంటల వరకు 19.58 పోలింగ్ శాతం నమోదు
ఉరుమడ్ల గ్రామంలో ఉద్రిక్తత
నల్లగొండ జిల్లా:
- చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఉద్రిక్తత
- గుత్తా అమిత్ - కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం
- ఒకానొక సందర్భంలో ఒకరిపైకి మరొకరు దాడి చేసుకునేందుకు దూసుకెళ్లిన అమిత్, భూపాల్ రెడ్డి
- పోలింగ్ కేంద్రానికి ఇరువర్గాలు గుంపులు గుంపులుగా రావడంతో గొడవ.
- తీవ్రస్థాయిలో దూషించుకున్న ఇరువర్గాలు. చెదరకొట్టిన పోలీసుల.
- పరిస్థితి ఉద్రిక్తం అవుతుండటంతో అదనపు బలగాలను రప్పించిన పోలీసులు
ఓటు వేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి..
- మహబూబ్నగర్..
- ఓటు వేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
- రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడా గ్రామంలో తన కుటుంబంతో కలిసి ఓటు వేసిన అనిరుధ్ రెడ్డి.
- మహబూబాబాద్:
- మహబూబాబాద్ మండలం అమనగల్ పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల కాళ్ళు మొక్కుతున్న అభ్యర్థులు.
- నాగర్ కర్నూల్:
- నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్ సంతోష్.
నల్లగొండ జిల్లాలో అధికారులు నిర్లక్ష్యం..
- జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్స్ అందుబాటులో ఉంచని అధికారులు
- చందనపల్లిలో వీల్ ఛైర్స్ లేక వృద్ధులు, వికలాంగుల తీవ్ర ఇబ్బంది
- విషయం తెలియడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సాక్షి టీవీ
- హుటాహుటిన నల్లగొండ నుంచి వీల్ చైర్స్ తెప్పించిన అధికారులు
భద్రాద్రి కొత్తగూడెంలో ఇలా..
- భద్రాద్రి కొత్తగూడెం..
- మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్, భద్రాచలం, పినపాక, చర్ల, కరకుగూడం మండలాల పరిధిలో 159 గ్రామ పంచాయతీలకు పోలింగ్
- 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది పోలింగ్ అధికారులు, 2,295 మంది సిబ్బంది
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
- పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు
- ఐడిఓసి కార్యాలయాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పోలింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్లు
- మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు.. సాయంత్రంలోపు ఫలితాలు ప్రకటన
ఉమ్మడి మెదక్ జిల్లాలో 39 ఏకగ్రీవాలు..
ఉమ్మడి మెదక్..
- ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలివిడతలో 459 గ్రామాలకు 39 ఏకగ్రీవం
- 420 సర్పంచ్ స్థానాలకు జరగనున్న ఎన్నికలు
- మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ లోని 7 మండలాల్లోని 136 గ్రామ పంచాయతీల్లో 7 ఏకగ్రీవం
- 129 గ్రామాలకు జరగనున్న ఎన్నికల్లో బరిలో 394 మంది అభ్యర్థులు
- 1246 వార్డు స్థానాలకు 113 ఏకగ్రీవం, 1133 స్థానాలకు 2849 మంది పోటీ
- సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ డివిజన్ లోని 7 మండలాల్లో 163 గ్రామాలకు 16 పంచాయతీలు ఏకగ్రీవం
- మిగిలిన147 గ్రామాలకు జరగనున్న ఎన్నికలు
- 1432 వార్డు స్థానాల్లో 224 వార్డులు ఏకగ్రీవం..1208 వార్డులకు జరగనున్న ఎన్నికలు
- మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్ లోని 6 మండలాల్లోని 160 గ్రామ పంచాయతీలకు 16 ఏకగ్రీవం
- మిగిలిన 144 గ్రామాలకు సర్పంచ్ బరిలో 411 మంది
- 1402 వార్డు స్థానాలకు 332 ఏకగ్రీవం, 1068 వార్డులకు 2426 మంది పోటీ
- 2 వార్డులకు దాఖలు కానీ నామినేషన్లు
ఖమ్మం జిల్లాలో ఇదీ పరిస్థితి..
- ఖమ్మం జిల్లా..
- ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లోని 172 పంచాయతీలు, 1740 వార్డులకు పోలింగ్
- 2,41,137 ఓటర్లు ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు.
- మొదట విడత మధిర నియోజకవర్గంలో ఎర్రుపాలెం, మదిర, చింతకాని, బోనకల్ నాలుగు మండలాల్లో పోలింగ్.
- ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం, వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలంలో పోలింగ్
పోలింగ్ జరిగే గ్రామాల్లో సెలవు ప్రకటన
- మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు
- 3,461 పంచాయతీల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ
- బందోబస్తులో సివిల్, ఆర్మ్డ్ రిజర్వు, ఇతర స్పెషల్ పోలీస్ సిబ్బంది
- విధుల్లో 50వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్లటూన్స్ బృందాలు
- రెండు వేల మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది
- కౌంటింగ్ పూర్తయ్యే వరకు పూర్తిస్థాయి విధుల్లో ఉండనున్న సిబ్బంది
- 54 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షణ
- పోలింగ్ జరిగే గ్రామాల్లో మద్యం దుకాణాలను మూసివేత
- పోలింగ్ జరిగే గ్రామాల్లో స్థానికంగా సెలవు ప్రకటన
నల్గొండలో ఘర్షణలు..
- నల్గొండలో ఘర్షణలు..
- నల్గొండ కేతేపల్లి మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ
- కేతేపల్లి మండలం కొర్లపహాడ్లో రాళ్లు, కత్తులతో ఇరు వర్గాల దాడి
- ఘర్షణలో నలుగురికి గాయాలు
- కొర్లపహాడ్ గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు
1,204 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
- రాష్ట్రంలో మొత్తం 1,204 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
- తొలివిడతలో 396, రెండో విడతలో 414 మంది సర్పంచ్లు ఏకగ్రీవం
- మూడో విడతలో 394 మంది సర్పంచ్లు ఏకగ్రీవ ఎన్నిక
- రాష్ట్రంలో 25,864 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక
- మొదటి విడతలో 9,644 వార్డుసభ్యులు ఏకగ్రీవ ఎన్నిక
- రెండో విడతలో 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక
- మూడో విడతలో 7,916 వార్డుసభ్యులు ఏకగ్రీవ ఎన్నిక
- మొత్తం 21 గ్రామాలు, 368 వార్డుల్లో దాఖలు కాని నామినేషన్లు
పలు జిల్లాలో ఏకగ్రీవాలు..
నాగర్ కర్నూల్..
- కల్వకుర్తి, ఊరుకొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాలలో తొలి విడత పోలింగ్.
- 137 పంచాయతీలలో 447 సర్పంచ్ స్థానాలు, 1,326 వార్డులకు ఎన్నికలు.
- 1,118 కేంద్రాలకు 1,118 పోలింగ్ ఆఫీసర్లు, 3వేల అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, 151 రిటర్నింగ్ అధికారులు నియామకం.
- పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.
ఉమ్మడి కరీంనగర్..
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 398 స్థానాల్లో మొదటి విడత ఎన్నికలు.
- ఇప్పటికే 25 ఏకగ్రీవం కావడంతో 373 స్థానాల్లో ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ
- సాయంత్రానికి వెలువడనున్న ఫలితాలు
వరంగల్..
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటివిడత పంచాయతీ ఎన్నికలు.
- 502 సర్పంచ్ స్థానాలు, 3796 వార్డు స్థానాలకు పోలింగ్, కౌంటింగ్.
- సర్పంచ్ పోటీలో 1784 మంది, వార్డు స్థానాల బరిలో 9250 మంది అభ్యర్థులు.
- ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 17,598 మంది సిబ్బంది.
నల్లగొండ..
- నల్లగొండ జిల్లాలో 14 మండలాల్లో 318 సర్పంచ్ స్థానాలకు 2870 వార్డులకు ఎన్నిక
- తొలి విడతలో 22 సర్పంచ్ 375 వార్డులో ఏకగ్రీవం
- నల్లగొండ జిల్లాలో సర్పంచ్, వార్డ్ మెంబర్లు కలిపి 5600 మంది అభ్యర్థులు బరిలో
- తొలి విడతలో నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్లో మొత్తం 14 మండలాల్లో ఎన్నికలు
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా
- ఎన్నికల అనంతరం విజయోత్సవాలకు, ఎలాంటి డీజేలకు అనుమతి లేదని ఇప్పటికే అధికారుల స్పష్టం
సూర్యాపేట..
- మొత్తం ఎనిమిది మండలాల్లో తొలి విడత పంచాయితీ ఎన్నికలు
- 159 సర్పంచ్ 1240 వార్డులకు ఎన్నికలు
- ఏడు మండలాలు 198 వార్డుల్లో ఏకగ్రీవం
- సర్పంచ్, వార్డు పదవులకు పోటీలో 3502 మంది
- యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలివిడతలో ఆరు మండలాల్లో 153 సర్పంచ్, 1286 వార్డులకు ఎన్నికలు
- 16 సర్పంచ్ పదవులు, 243 వార్డులు ఏకగ్రీవం
- 137 గ్రామ పంచాయతీలు, 1040 వార్డులకు జరగనున్న ఎన్నికలు
రంగారెడ్డి..
- షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 153 ఎన్నికలు.
- శంషాబాద్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు
- 6 గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నిక
- మిగతా 168 గ్రామాల్లో నేడు ఎన్నికలు
- 168 గ్రామాల్లో సర్పంచ్ పదవి కోసం 536 మంది పోటీ
నిజామాబాద్లో ఇలా..
- నిజామాబాద్..
- ఇప్పటికే 39 పంచాయతీలు ఏకగ్రీవం.
- ఉమ్మడి జిల్లాలోని బోధన్, కామారెడ్డి డివిజన్ పరిధిలోని 312 పంచాయతీల్లో ఎన్నికలు.
- 31 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు,
తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
- తెలంగాణలో తొలి విడతలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.
- మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్.
- పోలింగ్ పూర్తికాగానే కౌంటింగ్.
- ఆ వెంటనే వార్డు మెంబర్లు ఉప సర్పంచిని ఎన్నుకునే ప్రక్రియ.
- నేడు 3,834 గ్రామాలు, 27,628 వార్డుల్లో పోలింగ్.
- మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
- పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు 12,960.
- పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు 65,455.
- మొత్తం పోలింగ్ స్టేషన్లు 37,562.


