Birth Day: మొక్క నాటిన హిమాన్షు

CM KCR Grandson Himanshu Planted A Tree In Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ’గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీ రామారావు కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మొక్క నాటారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్, హరితహారంలో అందరూ భాగస్వాములై మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని హిమాన్షు కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top