గాంధీ వేషధారణలో 750 మంది చిన్నారులు  | 750 Children Dressed As Gandhi In Yadadri Bhuvanagiri | Sakshi
Sakshi News home page

గాంధీ వేషధారణలో 750 మంది చిన్నారులు 

Aug 23 2022 4:02 AM | Updated on Aug 23 2022 4:42 AM

750 Children Dressed As Gandhi In Yadadri Bhuvanagiri - Sakshi

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ ప్రతిష్టాన్‌ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా 750 మంది విద్యార్థులు మహాత్మాగాంధీ వేషధారణలో అలరించారు. చేనేత మగ్గం, రాట్నం, రాట్నంపై నూలు వడికే విధానాన్ని ప్రదర్శించారు. విద్యార్థులంతా జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటిచెప్పారు.   

Advertisement
 
Advertisement
Advertisement