గాంధీ వేషధారణలో 750 మంది చిన్నారులు  | 750 Children Dressed As Gandhi In Yadadri Bhuvanagiri | Sakshi
Sakshi News home page

గాంధీ వేషధారణలో 750 మంది చిన్నారులు 

Aug 23 2022 4:02 AM | Updated on Aug 23 2022 4:42 AM

750 Children Dressed As Gandhi In Yadadri Bhuvanagiri - Sakshi

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ ప్రతిష్టాన్‌ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా 750 మంది విద్యార్థులు మహాత్మాగాంధీ వేషధారణలో అలరించారు. చేనేత మగ్గం, రాట్నం, రాట్నంపై నూలు వడికే విధానాన్ని ప్రదర్శించారు. విద్యార్థులంతా జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటిచెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement