జోయాలుక్కాస్లో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో
వేలూరు: వేలూరు జోయాలుక్కాస్లో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను వేలూరు మేయర్ సుజాత ప్రారంభించారు. తమిళనాడును అబ్బురపరిచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21వ తేదీ నుంచి బ్రిలియన్స్ డ్రైమండ్ జ్యువెలరీ షోను నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో రూ. లక్షకు పైగా వజ్రాలు కొనుగోలు చేసిన వారికి ఓ బంగారు నాణెలు ఉచితంగా అందజేయనున్నారు. ఈ ప్రదర్శన మార్చి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వీటిని వేలూరు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ప్రదర్శనలో కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త డిజైన్లను ఉంచడంతో పాటూ వజ్రాల అందమైన ప్రపంచాన్ని సృష్టించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇందులో వేలూరు బ్రాంచ్ మేనేజర్ లిజో జాయ్, కొనుగోలు దారులు, పారిశ్రామిక వేత్తలు అఽధిక సంఖ్యలో పాల్గొన్నారు.


