పఠనాసక్తి పెంచేలా.. | - | Sakshi
Sakshi News home page

పఠనాసక్తి పెంచేలా..

Jun 18 2025 3:53 AM | Updated on Jun 18 2025 3:55 AM

విద్యార్థుల్లో సమకాలీన అంశాలపై అవగాహన పెంచడానికి దినపత్రికల కొనుగోలుకు నిధులు మంజూరయ్యాయి.

- 8లో

ఏర్పాట్లు చేస్తున్నాం

నూతనంగా జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయాన్ని జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్‌ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులకు కార్పోరేట్‌ స్థాయిలో విద్య అందుతుంది.

– అశోక్‌, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement