లక్షలు వ్యయం..లక్ష్యం శూన్యం! | - | Sakshi
Sakshi News home page

లక్షలు వ్యయం..లక్ష్యం శూన్యం!

Jun 22 2026 12:12 AM | Updated on Jun 22 2026 12:12 AM

కొత్తూరు: మండల కేంద్రం కొత్తూరులో ఏపీజీవీబీ బ్రాంచి వద్ద అలికాం–బత్తిలి రోడ్డు గోతులమయంగా మారింది. నిత్యం రద్దీగా ఉన్న ఈ రోడ్డు పాడైపోవడంతో ఇటీవలే సుమారు రూ. 26 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. అయితే రోడ్డుకు ఓ వైపు కాలువ లేకపోవడం, మరో వైపు ఉన్న కాలువ ఎత్తుగా ఉన్నందున రోడ్డుపైనే వర్షపునీరు నిలిచిపోతోంది. దీంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement