శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 వంశధార చెంత నీటి కోసం చింత

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
వంశధార చెంత నీటి కోసం చింత

హిరమండలం మేజర్‌ పంచాయతీలో గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వంశధార నది చెంతనే ఉన్నా మేజర్‌ పంచాయతీ వాసులకు నీటి సమస్య కొనసాగుతూనే ఉంది. ఏటా వేసవి సమయంలో రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా విద్యుత్‌ సమస్య తలెత్తడంతో అధికారులు చేతులెత్తేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని

సరఫరా చేస్తున్నారు. మేజర్‌ పంచాయతీ ప్రజల అవసరాలకు ఇది ఏ మాత్రం చాలడం లేదు.

– హిరమండలం

Advertisement
 
Advertisement
Advertisement