● జిల్లాలో దిగజారిన పదో తరగతి ఫలితాలు ● 82.41 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానం ● గత ఏడాది రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచిన జిల్లా ● ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతలో మాత్రం జిల్లాకు ప్రథమ స్థానం | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో దిగజారిన పదో తరగతి ఫలితాలు ● 82.41 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానం ● గత ఏడాది రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచిన జిల్లా ● ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతలో మాత్రం జిల్లాకు ప్రథమ స్థానం

Apr 24 2025 8:29 AM | Updated on Apr 24 2025 8:29 AM

● జిల్లాలో దిగజారిన పదో తరగతి ఫలితాలు ● 82.41 శాతం ఉత్త

● జిల్లాలో దిగజారిన పదో తరగతి ఫలితాలు ● 82.41 శాతం ఉత్త

సామాన్య కుటుంబంలో..

నరసన్నపేట: గుండవల్లిపేట మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్‌ విద్యార్థి పొట్నూరు కుశాల్‌ 593 మార్కులతో సత్తా చాటాడు. రావులవలసకు చెందిన కుశాల్‌ తల్లిదండ్రులు పొట్నూరు హరి, లీలావతి. వీరు కిరాణాదుకాణం నడుపుతుంటారు.

ఉపాధ్యాయుడి ఇంటిలో..

బూర్జ: ఓవీ పేట ఏపీ మోడల్‌ స్కూల్‌లో చదివిన బుడుమూరు ఉదయ్‌కిరణ్‌ 593 మార్కులు సాధించాడు. స్వగ్రామం కూడా ఓవీ పేట. విద్యార్థి తండ్రి బుడుమూరు వెంకటరమణమూర్తి మెళియాపుట్టి మండలం గోకర్నపురం ప్రాథమిక పాఠశాలలో టీచర్‌. తల్లి గోవిందమ్మ గృహిణి.

593

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement