Pro Kabaddi League: పట్నా పైరేట్స్‌ని గెలిపించిన సచిన్‌ 

Pro Kabaddi League: Patna Pirates Beat Bengal Warriors 38 29 - Sakshi

Pro Kabaddi League: Patna Pirates Beat Bengal Warriors: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 38–29తో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌ను ఓడించింది. పట్నా రెయిడర్‌ సచిన్‌ తన్వర్‌ 11 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్‌లో 11వ విజయంతో పట్నా మొత్తం 60 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లోకి దూసుకొచ్చింది. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 40–36తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. 

చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top