
సాగు చేసే రైతులకు ఇవ్వాలి
ప్రభుత్వం గ్రామీణ రైతులకు నాణ్యమైన విత్తన్పోత్తి విత్తనాలు ఇవ్వాలని ఆలోచిస్తే వ్యవసాయ అధికారులు ఎవరికో ఒకరికి విత్తనం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఒకసారి సాగు చేసిన విత్తనం అదే రైతుల వద్ద ఐదేళ్ల వరకు విత్తనాల కోసం ఉపయోగించుకోవాలి. అధికారులకు ముందు చూపు లేకుండా విత్తనాలు ఇచ్చేశారు. పంటలు పండించే రైతులను గుర్తించి విత్తనాలు ఇయ్యాలి.
– అయిలేని మల్లికార్జున్రెడ్డి, రైతు,
హుస్నాబాద్