కూటమి చేతబడి | - | Sakshi
Sakshi News home page

కూటమి చేతబడి

Jun 19 2025 7:46 AM | Updated on Jun 19 2025 7:58 AM

ఒంగోలు నగరంలోని పీవీఆర్‌

గర్‌ల్ప్‌ హైస్కూల్లో ఇదీ పరిస్థితి

దేశ భవిష్యత్తుకు పునాది కేంద్రాలైన పాఠశాలలు కూటమి పాలనలో కునారిల్లుతున్నాయనేందుకు ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని సర్కారు పాఠశాలలివి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనబడి నాడు–నేడు కార్యక్రమం చేపట్టక ముందు సర్కారు బడుల తీరు ఎవరూ మరువలేదు. తలుపులూడిన గదులు, రంగు వెలిసిన బోర్డులు, విరిగిన బెంచీలు దర్శనమిచ్చే పాఠశాలలను ఓ సంకల్పంతో మార్చి చూపారు వైఎస్‌ జగన్‌. అదే ఒరవడిని కొనసాగించి సర్కారు విద్యను పటిష్టం చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా చోద్యం చూస్తోంది. నాడు–నేడు ఫేజ్‌–2 కింద జిల్లాలోని 979 పాఠశాలల్లో రూ.471.3 కోట్లతో అభివృద్ధి పనులు, అదనపు గదుల నిర్మాణాలు ప్రారంభించారు. 60 నుంచి 80 శాతం మేర పూర్తయిన ఆ పనులను కూటమి సర్కారు గద్దెనెక్కగానే నిలిపేసింది. – సాక్షి, ఒంగోలు

కూటమి చేతబడి 1
1/9

కూటమి చేతబడి

కూటమి చేతబడి 2
2/9

కూటమి చేతబడి

కూటమి చేతబడి 3
3/9

కూటమి చేతబడి

కూటమి చేతబడి 4
4/9

కూటమి చేతబడి

కూటమి చేతబడి 5
5/9

కూటమి చేతబడి

కూటమి చేతబడి 6
6/9

కూటమి చేతబడి

కూటమి చేతబడి 7
7/9

కూటమి చేతబడి

కూటమి చేతబడి 8
8/9

కూటమి చేతబడి

కూటమి చేతబడి 9
9/9

కూటమి చేతబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement