‘మహాసేన రాజేష్‌ గోబ్యాక్‌’ అంటూ జనసైనికుల నిరసన | TDP And Janasena Cadre Clash In Ambajipeta Meeting | Sakshi
Sakshi News home page

రాజేష్‌కు టికెట్‌ కేటాయింపుపై జనసైనికుల ఆగ్రహం.. కారు ధ్వంసం

Feb 27 2024 4:23 PM | Updated on Feb 27 2024 5:00 PM

TDP And Janasena Cadre Clash In Ambajipeta Meeting - Sakshi

సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాసగా మారింది. మహాసేన రాజేష్‌కి టికెట్‌ కేటాయింపుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజేష్‌ గోబ్యాక్‌’ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. టీడీపీ నేత హరీష్‌ మాధుర్‌ కారును జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement