కేటీఆర్‌, హరీశ్‌రావుపై బీజేపీ నేత రఘునందన్‌ రావు ఫైర్‌ | BJP Leader Raghunandan Rao Fires On KTR And Harish Rao | Sakshi
Sakshi News home page

‘పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గుండు సున్నాగా మిగులుతుంది’

Jan 23 2024 2:39 PM | Updated on Jan 23 2024 2:50 PM

BJP Leader Raghunandan Rao Fires On KTR And Harish Rao - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌: బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావుపై ఫైరయ్యారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్‌ఎస్‌ నేతల మాటల ఉ‍న్నాయని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లడారు.

వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గుండు సున్నాగా మిగులుతుందని అన్నారు. బీజేపీపై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.   

చదవండి: జగదీష్‌ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement