Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు | Arvind Kejriwal Urges PM Narendra Modi To Leave His Parents Alone, More Details Inside | Sakshi
Sakshi News home page

Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు

May 24 2024 6:37 AM | Updated on May 24 2024 10:54 AM

Arvind Kejriwal Urges PM Narendra Modi To Leave His Parents Alone

నా తల్లిదండ్రులను వేధిస్తారా?: కేజ్రీవాల్‌ 

న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కనీ్వనర్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ హద్దు మీరుతున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిదండ్రులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.  

కేజ్రీవాల్‌ గురువారం వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. పద్ధతి మార్చుకోవాలని ప్రధానికి హితవు పలికారు. ‘‘నా ఎమ్మెల్యేలను, మంత్రిని అరెస్టు చేశారు. నన్ను జైలులో పెట్టి వేధించారు. ఈరోజు మీరు హద్దులు దాటారు.  నన్ను లక్ష్యంగా చేసుకుని నా తల్లిదండ్రులను వేధిస్తున్నారు.  ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు’’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement