పరిశోధనలతో ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

పరిశోధనలతో ఉజ్వల భవిష్యత్‌

Apr 10 2025 1:51 AM | Updated on Apr 10 2025 1:51 AM

పరిశోధనలతో ఉజ్వల భవిష్యత్‌

పరిశోధనలతో ఉజ్వల భవిష్యత్‌

నల్లగొండ టూటౌన్‌ : పరిశోధనలు చేసే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆమ్లికాన్‌ కంపెనీ డైరెక్టర్‌ కుషాల్‌ వాంగుడేల్‌ అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ బయో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు పోటీన్ల అధ్యయనంలో ఎస్డిస్‌పేజ్‌, వెస్ట్రన్‌ బ్లాటింగ్‌ విధానంపై ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనలు చేయడం ద్వారా అనేక మెళకువలు తెలుస్తాయని, ప్రయోగాత్మకంగా పరిశోధనలు చేసి తమ ప్రతిభ నిరూపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.ప్రేమ్‌సాగర్‌, విభాగ అధిపతి తిరుమల, కె.రామచందర్‌గౌడ్‌, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement