వచ్చే ఏడాది నుంచి.. | - | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది నుంచి..

Apr 15 2025 12:19 AM | Updated on Apr 15 2025 12:19 AM

వచ్చే ఏడాది నుంచి..

వచ్చే ఏడాది నుంచి..

ప్రతి సంవత్సరం తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎల్లూరు రిజర్వాయర్‌ సామర్థ్యం చిన్నది కావడంతో తాగునీటి సరఫరాపై ఆందోళనలు నెలకొంటున్నాయి. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు జరిగితే తాగునీటి ఇక్కట్లు పూర్తిస్థాయిలో తీరుతాయి. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం 6 టీఎంసీల పైనే. ఒక్కసారి రిజర్వాయర్‌ నిండుగా ఉంచితే వేసవి మొత్తం మిషన్‌ భగీరథకు తాగునీరు అందుతుంది. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి మిషన్‌ భగీరథ పథకానికి నీటిని మళ్లించేందుకు వీలుగా రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement