
పర్యాటకంగా మరింత అభివృద్ధి
అర్బన్పార్కును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాం. గతంలో నిర్మించిన కాటేజీలలో కొంత మార్పు చేసి ఆధునీకరించాలని నిర్ణయించాం. కొత్తగా కాటేజీల నిర్మాణ పనులు మురుగన్ సంస్థకు అప్పగించగా.. పనులు చివరి దశకు చేరాయి. అక్కడ పర్యాటకుల సౌకర్యార్థం ఇతర పనులు వేగంగా సాగుతున్నాయి. మేలో కాటేజీలు ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం.
– అరవింద్,
అటవీశాఖ రేంజ్ అధికారి
●