పర్యాటకంగా మరింత అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

పర్యాటకంగా మరింత అభివృద్ధి

Apr 20 2025 7:53 AM | Updated on Apr 20 2025 7:53 AM

పర్యాటకంగా మరింత అభివృద్ధి

పర్యాటకంగా మరింత అభివృద్ధి

ర్బన్‌పార్కును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాం. గతంలో నిర్మించిన కాటేజీలలో కొంత మార్పు చేసి ఆధునీకరించాలని నిర్ణయించాం. కొత్తగా కాటేజీల నిర్మాణ పనులు మురుగన్‌ సంస్థకు అప్పగించగా.. పనులు చివరి దశకు చేరాయి. అక్కడ పర్యాటకుల సౌకర్యార్థం ఇతర పనులు వేగంగా సాగుతున్నాయి. మేలో కాటేజీలు ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం.

– అరవింద్‌,

అటవీశాఖ రేంజ్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement