అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి

Jun 12 2025 3:39 AM | Updated on Jun 12 2025 3:39 AM

అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి

అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి

మంచిర్యాలఅర్బన్‌: తెలంగాణలోని ధూప, దీప, నైవేద్య అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చే స్తానని తెలంగాణ అర్చక జేఏసీ చైర్మన్‌ గంగు ఉ పేంద్రశర్మ అన్నారు. బుధవారం మంచిర్యాల విశ్వనాథస్వామి కాలక్షేప మండపంలో అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 99 పీఆర్సీసీకి తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. కార్యక్రమంలో అర్చక వే ల్ఫేర్‌ బోర్డు సభ్యుడు నారాయణస్వామి, జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ నవీన్‌, సీడీడీఎన్‌ అధ్యక్షుడు శ్రీ కాంత్‌స్వామి, డీడీఎన్‌ అధ్యక్షుడు సతీశ్‌శర్మ, ఈవో రవి, అర్చకులు నరహరిశర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement