సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం | - | Sakshi
Sakshi News home page

సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం

Aug 1 2025 12:41 PM | Updated on Aug 1 2025 12:41 PM

సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం

సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం

కేయూ క్యాంపస్‌: రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని ఏబీఎస్‌ఎఫ్‌ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్‌ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనానికి గురువారం యత్నించారు. కేయూ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, సిబ్బంది అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీఎస్‌ఎఫ్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్‌ఎఫ్‌ నాయకులు విజయ్‌, నందు, విష్ణు, పీటర్‌, శ్రీకాంత్‌, పవన్‌, అరవింద్‌, నవీన్‌, తరుణ్‌, గణేశ్‌, వంశీ, గోవింద్‌, సమ్మయ్య, సూర్యసాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement