
మబ్బులతో రైతుల గుబులు జొన్న కోతల ప్రారంభ దశలో ఆకాశంలో మ
శివపార్వతుల కల్యాణం ఇందిరానగర్లోని మహంకాళి ఆలయం వద్ద జాతర ప్రారంభమైంది. మొదటిరోజు శివపార్వతుల కల్యాణం జరిపించారు.
9లో
శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం
హన్మాన్ జయంతిని జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఆయా ఆలయాల్లో సుప్రభాత సేవ ప్రారంభించి అనంతరం కలశగణపతిపూజ, పుణ్యాహవాచనం, ధ్వజారోహణం, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, పూర్ణాహుతి, హోమం తదితర పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాల్లో అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం శోభాయాత్రలతో వీధులన్నీ కాషాయమయం కాగా, హన్మాన్ నామస్మరణ మార్మోగింది. జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హన్మాన్ ఆలయంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే దంపతులు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, వివిధ పార్టీల నాయకులు, అధికారులు హాజరయ్యారు. – సాక్షి నెట్వర్క్

మబ్బులతో రైతుల గుబులు జొన్న కోతల ప్రారంభ దశలో ఆకాశంలో మ