ఇస్రో సైంటిస్ట్‌గా కొడిమ్యాల యువకుడు | - | Sakshi
Sakshi News home page

ఇస్రో సైంటిస్ట్‌గా కొడిమ్యాల యువకుడు

Feb 9 2026 7:47 AM | Updated on Feb 9 2026 7:47 AM

ఇస్రో సైంటిస్ట్‌గా కొడిమ్యాల యువకుడు

ఇస్రో సైంటిస్ట్‌గా కొడిమ్యాల యువకుడు

కరీంనగర్‌టౌన్‌: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజసింహ ఇస్రో సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజశేఖర్‌, ఉమారాణిల కుమారుడు రాజసింహ జగిత్యాలలో 10 వ తరగతి, వరంగల్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశా డు. జేఈఈ అడ్వాన్స్‌ ద్వారా కేరళ తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ సీటు సాధించాడు. బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతుండగానే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లో ఇస్రో సైంటిస్టుగా ఎంపికయ్యాడు. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు రాజసింహను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement