గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
9
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి
నలుగురి ఎంపిక
● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్వాసే
● సాయి శివానికి 11వ,
జయసింహారెడ్డికి 46వ ర్యాంకు
● నీరుకుళ్ల వాసి హరిప్రసాద్కు 255వ ర్యాంకు
● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న
855వ ర్యాంకర్ జితేందర్నాయక్
వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నలుగురు అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్ నగరవాసే. వరంగల్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన రాజ్కుమార్, రజిత దంపతుల కుమార్తె సాయి శివాని ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకు సాధించి జిల్లా పేరుప్రతిష్టలను దేశస్థాయిలో నిలిపారు. – సాక్షి నెట్వర్క్
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
– వివరాలు
10లోu
గ్రేటర్ వరంగల్
గ్రేటర్ వరంగల్


