గతంలో శంకుస్థాపనతోనే సరి.. | - | Sakshi
Sakshi News home page

గతంలో శంకుస్థాపనతోనే సరి..

Nov 14 2023 1:02 AM | Updated on Nov 14 2023 1:02 AM

వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైతే ప్రజలను నిలువునా వచించింది. కేంద్రం నుంచి ఎటువంటి అనుమతులూ లేకుండానే వరికపూడిశెలకు శంకుస్థాపన చేసి ఈ ప్రాంతం ప్రజలను మభ్యపెట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మాచర్లలో కరువు దీక్ష చేపట్టారు. ఆ సమయంలో తాము అధికారంలోకి వస్తే పల్నాడును సస్యశ్యామలం చేసే వరికపూడిశెల ప్రాజెక్టును ఖచ్చితంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత కీలకమైన వరికపూడిశెల ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం పనులు ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement