నేడు సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ | Updates from the Supreme Court Hearing on Amaravati | Sakshi
Sakshi News home page

నేడు సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ

Dec 12 2024 9:36 AM | Updated on Dec 13 2024 8:47 AM

Updates from the Supreme Court Hearing on Amaravati

ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం  విచారణ చేపట్టనుంది.  

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధాని అని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని తెలిపింది. కేసు విచారణను ముగించాలని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. 


 


చదవండి : ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement