Police Raid On Brothel House In Vizianagaram - Sakshi
Sakshi News home page

గ్రూప్‌హౌస్‌లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి..

Aug 10 2022 12:18 PM | Updated on Aug 10 2022 12:57 PM

Police Raid On Brothel House In Vizianagaram - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కస్పా హైస్కూల్‌ సమీపంలో ఉన్న గ్రూప్‌హౌస్‌ మేడమీద ఉంటున్న ఇద్దరు మహిళలు ఇద్దరేసి యువతులు చొప్పున తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.

విజయనగరం క్రైమ్‌: స్థానిక కస్పా హైస్కూల్‌ సమీపంలో ఒక గ్రూప్‌ హౌస్‌లో మేడమీద వ్యభిచారం చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను టూటౌన్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.
చదవండి: పుట్టినరోజు.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి..

కస్పా హైస్కూల్‌ సమీపంలో ఉన్న గ్రూప్‌హౌస్‌ మేడమీద ఉంటున్న ఇద్దరు మహిళలు ఇద్దరేసి యువతులు చొప్పున తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి నిర్వాహకులైన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement