వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి | Fatal Road Accident In Ysr District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

May 15 2023 7:08 AM | Updated on May 15 2023 7:27 AM

Fatal Road Accident In Ysr District - Sakshi

వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-తుఫాన్‌ వాహనం ఢీకొని ఏడుగురు మృతిచెందారు.

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-తుఫాన్‌ వాహనం ఢీకొని ఏడుగురు మృతిచెందారు. తిరుపతి నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది.మృతులంతా తాడిపత్రి వాసులుగా గుర్తించారు.
చదవండి: 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement