సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు | Today Stock Market Closing Update | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Jan 2 2024 3:51 PM | Updated on Jan 2 2024 3:55 PM

Today Stock Market Closing Update - Sakshi

ఈ రోజు ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు, ట్రేడింగ్ ముగిసే సమయంలో నష్టాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 379.45 పాయింట్ల నష్టంతో 71892.48 వద్ద, నిఫ్టీ 76.10 పాయింట్ల నష్టంతో 21665.80 వద్ద ముగిసాయి. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ కూడా ఈ రోజు ప్రారంభం నుంచి నష్టాలనే చవిచూడాల్సి వచ్చింది.

టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, బయోకాన్, డెల్టా కార్పొరేషన్ లిమిటెడ్ మొదలైన కంపెనీ చేరగా.. ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, లార్సెన్ & టుబ్రో, వోడాఫోన్ ఐడియా, అశోక్ లేలాండ్, ఫెడరల్ బ్యాంక్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement