ఐటీ రిఫండ్స్‌ రూ.43,991 కోట్లు | Income Tax Refund Alert From Cbdt For Taxpayers | Sakshi
Sakshi News home page

ఐటీ రిఫండ్స్‌ రూ.43,991 కోట్లు

Jul 31 2021 8:17 AM | Updated on Jul 31 2021 8:31 AM

Income Tax Refund Alert From Cbdt For Taxpayers   - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిఫండ్స్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) జూలై 26 వరకూ రూ.43,991 కోట్లని ఆ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను రిఫండ్స్‌ రూ.13,341 కోట్లని , కార్పొరేట్‌ పన్ను రిఫండ్స్‌ రూ.30,650 కోట్లని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

 ఏప్రిల్‌ 1 నుంచి జూలై 26 మధ్య 21.03 లక్షల మందికి ఈ రిఫండ్స్‌ జరిగినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. వీరిలో వ్యక్తిగత ఆదాయపు పన్ను విభాగంలో 19,89,912 మంది ఉండగా, కార్పొరేట్‌ కేసులు 1,12,567 ఉన్నాయని తెలిపింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement