
దిగుబడి తగ్గింది..
దమ్మపేటలో గత 15 ఏళ్ల క్రితం 10 ఎకరాల్లో పామాయిల్ తోట వేశాను. గతేడాది సగటున ఒక ఎకరానికి 10 టన్నుల చొప్పున దిగుబడి వచ్చింది. కానీ ఈ ఏడాది ఆరు నుంచి ఏడు టన్నులు మాత్రమే వస్తుంది. వ్యాధులు, వైరస్ తెగుళ్లు వంటి కారణాలు సోకి ఉండొచ్చు. దిగుబడి తగ్గడానికి గల కారణాలను సంబంధిత అధికారులు అధ్యయనం చేసి రైతులు నష్టపోకుండా తోడ్పాటు అందించాలి. – చిన్నశెట్టి సత్యనారాయణ,
సొసైటీ డైరెక్టర్, దమ్మపేట
●