ఎనిమిదేళ్లుగా అవే పనులు.. | - | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్లుగా అవే పనులు..

Aug 2 2025 6:30 AM | Updated on Aug 2 2025 6:52 AM

ఎనిమిదేళ్లుగా జాతీయ రహదారి పనులు పూర్తికాలేదు. కిన్నెరసానిపై కొత్త బ్రిడ్జి మంజూరైనా ప్రారంభించలేదు.
శాతం..

8లో

వర్షాలతో

సాగు ముమ్మరం

వర్షాలు కురవడంతో వానాకాలం సాగు పనులు ముమ్మరమయ్యాయి. దాదాపు 80 శాతం పంటలు సాగు చేశారు. రైతులు సమీపంలోని వ్యవసాయాధికారుల సూచనలు,

సలహా లను పాటించి

అధిక దిగుబడులు సాధించాలి.

– వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి

మొదట్లో

భయపెట్టింది

మొదట వర్షాలు కురవక భయపెట్టాయి. జూలై మొదటి వారంలో కురిసినా ఆశించిన స్థాయిలో పడలేదు. ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులను

వేగవంతం చేశాం.

– పూనెం ప్రశాంత్‌, రైతు,

ముత్తాపురం, గుండాల మండలం

ఎనిమిదేళ్లుగా అవే పనులు..
1
1/2

ఎనిమిదేళ్లుగా అవే పనులు..

ఎనిమిదేళ్లుగా అవే పనులు..
2
2/2

ఎనిమిదేళ్లుగా అవే పనులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement