వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

May 25 2025 7:22 AM | Updated on May 25 2025 7:22 AM

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోని వివిధ మండలాల అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

గుర్రంకొండ మండలం

యువజన విభాగం అధ్యక్షుడిగా పి. కిరణ్‌కుమార్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎస్‌.సరస్వతి, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎ.గురుశేఖర్‌, బీసీ విభాగం అధ్యక్షులుగా కె.గురుమూర్తి, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా ఆర్‌.సుందరయ్య, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా బి.నాగేంద్రనాయక్‌, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎస్‌.మునీర్‌ అహ్మద్‌, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎం.సుబ్రమణ్యం, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఎం.పవన్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షులుగా ఎస్‌.రాజగోపాల్‌, ఆర్‌టీఐ విభాగం అధ్యక్షులుగా ఎంవీ రమణారెడ్డి, వలంటీర్స్‌ విభాగం అధ్యక్షులుడిగా పి.నజీర్‌, చేనేత విభాగం అధ్యక్షులుగా కె.రామకృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా డి.నారాయణ, వైఎస్సార్‌ టీయూసీ అధ్యక్షుడిగా కేఎస్‌ అస్లం, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ఇ.ప్రభాకర్‌నాయుడు, సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షుడిగా ఎస్‌.శ్రీపతి, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా కె.నాగరాజ, ప్రచార విభాగం అధ్యక్షుడిగా సి.రమణయ్యలు నియమితులయ్యారు.

కలకడ మండలం

యువజన విభాగం అధ్యక్షుడిగా కె.దామోదర్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా సరళ, రైతు విభాగం అధ్యక్షుడిగా బి.వెంకట ప్రసాద్‌రెడ్డి,

బీసీ విభాగం అధ్యక్షులుగా శేఖర్‌ మాధవ్‌, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా పి.రామాంజులు, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా ఎం.రామకృష్ణ నాయక్‌,

మైనార్టీ విభాగం అధ్యక్షులుగా వరుగు సద్దాం, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఎస్‌ఎం ముబారక్‌ అహ్మద్‌, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షులుగా టీఎస్‌ షావత్‌ అలీఖాన్‌, ఆర్‌టీఐ విభాగం అధ్యక్షులుగా వి.మధుసూదన్‌రెడ్డి, వలంటీర్స్‌ విభాగం అధ్యక్షులుడిగా పి.మహమ్మద్‌ రఫీ, చేనేత విభాగం అధ్యక్షులుగా జి.శ్రీనివాసులు, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఆర్‌.వెంకట రమణ, వైఎస్సార్‌ టీయూసీ అధ్యక్షుడిగా బి.లక్ష్మన్న, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా టి.రేఖానందరెడ్డి,సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షుడిగా బి.వెంకటేశ్వరనాయుడు, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా బి.యల్లప్ప, ప్రచార విభాగం అధ్యక్షుడిగా జి.శ్రీనివాసులురెడ్డిలు నియమితులయ్యారు.

కలికిరి మండలం

యువజన విభాగం అధ్యక్షుడిగా వి.ఫయాజ్‌, మహిళా విభాగం అధ్యక్షురాలిగా టి.విజయారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడిగా కె.వేణుగోపాల్‌రెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా జె.వీరభద్రయ్య, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా సి.సహదేవ, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా జె.రమేష్‌, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా వి.ఖాదర్‌బాష, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా వి.కృష్ణమూర్తి, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా సి.ఓబుల్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షులుగా టి.జయప్రకాశ్‌రెడ్డి, ఆర్‌టీఐ విభాగం అధ్యక్షులుగా ఓ.ధనుంజయ, వలంటీర్స్‌ విభాగం అధ్యక్షులుగా ఎస్‌.జాకీర్‌, చేనేత విభాగం అధ్యక్షులుగా పి.ఆనంద, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా జి.రాజగోపాల్‌, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా వి.జ్యోతి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ఎస్‌.మస్తాన్‌, సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షుడిగా వి.భాను ప్రకాశ్‌, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా ఎస్‌.రవికుమార్‌,ప్రచార విభాగం అధ్యక్షుడిగా వి.సునీల్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు.

కేవీ పల్లె మండలం

యువజన విభాగం అధ్యక్షుడిగా కె.నాగరాజ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జి.స్వప్న, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎస్‌.జయప్రకాశ్‌రెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా కె.నాగేశ్వర, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా కె.రెడ్డెప్ప, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా డి.చంద్రానాయక్‌, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా జి.ఫిరోజ్‌ఖాన్‌,క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా పి.విజయ్‌కుమార్‌,విద్యార్థి విభాగం అధ్యక్షులుగా సి. గోవర్దన్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షులుగా వి.గణపతిరెడ్డి, ఆర్‌టీఐ విభాగం అధ్యక్షులుగా సి.చంద్రారెడ్డి, వలంటీర్స్‌ విభాగం అధ్యక్షులుగా వి.బాలకృష్ణ, చేనేత విభాగం అధ్యక్షులుగా బి.చౌడయ్య, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఎ.రమణ, వైఎస్సార్‌ టీయూసీ అధ్యక్షుడిగా సీకే యల్లారెడ్డి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా ఉమాదేవి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ఆర్‌.సురేష్‌, సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షుడిగా ఎం.జదీశ్వర్‌రెడ్డి, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా బి.మహేంద్రారెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షుడిగా ఎస్‌.గౌస్‌బాషలు నియమితులయ్యారు.

పీలేరు మండలం

యువజన విభాగం అధ్యక్షుడిగా బి.దినేష్‌, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జి.రాజేశ్వరి, రైతు విభాగం అధ్యక్షుడిగా చక్రపాణిరెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా ఎన్‌.నాగభూషణ, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా సి.వెంకటేశ్వర, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా ఎం.మునీంద్ర,మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎస్‌.మసూద్‌, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఎస్‌కే మహమూద్‌ ముస్తాక్‌, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షులుగా ఎ.సందీప్‌రెడ్డి, ఆర్‌టీఐ విభాగం అధ్యక్షులుగా జయపాల్‌రెడ్డి, వలంటీర్స్‌ విభాగం అధ్యక్షుడిగా పి.రామాంజులు,చేనేత విభాగం అధ్యక్షులుగా సుబ్రమణ్యం, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌ టీయూసీ అధ్యక్షుడిగా ఎస్‌.మహబూబ్‌బాష, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా ఎస్‌.సబీన,సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షులుగా సాహూర్‌బాష, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా రామచంద్ర, ప్రచార విభాగం అధ్యక్షుడిగా ఇస్మాయిల్‌ నియమితులయ్యారు.

వాల్మీకిపురం మండలం

యువజన విభాగం అధ్యక్షుడిగా జి.జగదీష్‌, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జి.స్వాతి, రైతు విభాగం అధ్యక్షుడిగా వై.మల్లేశ్వరరెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా బి.చంద్రశేఖర, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా కె.రఘు, ఎస్టీ విభాగం అధ్యక్షులుగావినోద్‌కుమార్‌, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఆర్‌ఎం అసర్‌ ఖతీర్‌, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా శ్యాం, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా భవాని ప్రసాద్‌, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షులుగా పీవీ రామకృష్ణారెడ్డి,వలంటీర్స్‌ విభాగం అధ్యక్షులుగా ఆర్‌.శివ, చేనేత విభాగం అధ్యక్షులుగా బి.శ్రీనివాసులురెడ్డి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా బి.మంజుల, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా ఓజీ మల్లయ్య, సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షులుగా బి.రాజిబాబు, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా డి.శ్రీనివాసులు, ప్రచార విభాగం అధ్యక్షుడిగా ఎం.నరసింహారెడ్డి నియమితులయ్యారు.

రామాపురం మండలం

యువజన విభాగం అధ్యక్షుడిగా భరత్‌కుమార్‌రెడ్డి,

మహిళా విభాగం అధ్యక్షురాలిగా సి.రాజసులోచన, రైతు విభాగం అధ్యక్షుడిగా జి.నాగబసిరెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా డి.బసయ్య, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా వి.సురేష్‌, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా శంకర్‌ నాయక్‌, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా అయ్యుబ్‌ అలీఖాన్‌, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఈఎస్‌ విజయ్‌కుమార్‌, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా వి.ఖాదర్‌బాష, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షులుగా పి.వెంకటరెడ్డి, వలంటీర్స్‌ విభాగం అధ్యక్షులుగా ఎం.జయరాం, చేనేత విభాగం అధ్యక్షులుగా బి.వెంకటేశ్‌, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఎన్‌.హరినాథ్‌, వైఎస్సార్‌ టీయూసీ అధ్యక్షులుగా ఎస్‌.అంజి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా ఎం.మాధవి,సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా కె.వీరారెడ్డి, సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షులుగా జి.శివారెడ్డి, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా టి.రామ్మోహన్‌రెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షులుగా ఎం.రామచంద్రారెడ్డిలు నియమితులయ్యారు.

సంబేపల్లె మండలం

యువజన విభాగం అధ్యక్షులుగా జి.హరీష్‌కుమార్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎం.భాగ్యమ్మ, రైతు విభాగం అధ్యక్షులుగా పి.అమర్‌నాథరెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా పి.నాగరాజు, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా వై.రామ్మోహన్‌, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా బి.శ్రీనునాయక్‌, మైనార్టీ విభాగం అధ్యక్షులుగాషేక్‌ మహబూబ్‌బాష, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎం.రెడ్డెయ్య, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా పి.రాజశేఖర్‌,

పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షులుగా కె.వాసుదేవరెడ్డి, ఆర్‌టీఐ విభాగం అధ్యక్షులుగా జి.చంద్రశేఖర్‌రెడ్డి, వలంటీర్స్‌ విభాగం అధ్యక్షులుగా వి.శ్రీనివాసులురెడ్డి, చేనేత విభాగం అధ్యక్షులుగా సహదేవ, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా వి.ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్‌ టీయూసీ అధ్యక్షులుగా పి.రవీంద్రనాయుడు, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా ఎం.నాగరత్నమ్మ, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా ఓ.చిన్న భద్రయ్య, సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షులుగా కె.బాలాజీ, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా ఎన్‌.సుభాన్‌, ప్రచార విభాగం అధ్యక్షుడిగాఎం.అశోక్‌రెడ్డిలు నియమితులయ్యారు.

కురబలకోట మండలం

యువజన విభాగం అధ్యక్షులుగా జె.లోకేష్‌, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎన్‌.రమాదేవి, రైతు విభాగం అధ్యక్షులుగా ఎస్‌.వెంకట సుబ్బారెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా సి.మోహన, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా కె.సుధాకర్‌, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా రామచంద్ర, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా నౌషద్‌, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఆనంద్‌, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా అబ్దుల్‌, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షులుగా కృష్ణారెడ్డి, ఆర్‌టీఐ విభాగం అధ్యక్షులుగా జి.అశోక్‌రెడ్డి, వలంటీర్స్‌ విభాగం అధ్యక్షులుగా జె.ప్రతాప్‌,

చేనేత విభాగం అధ్యక్షులుగా భాస్కర్‌రెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఎంపీ పద్మనాభరెడ్డి, వెఎస్సార్‌ టీయూసీ అధ్యక్షులుగా జి.మధుకర్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా ఈశ్వర్‌, సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షులుగా అమన్‌, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా ఎన్‌.శ్రీకాంత్‌రెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి నియమితులయ్యారు.

పెద్దమండ్యం మండలం

యువజన విభాగం అధ్యక్షులుగా ఎస్‌.సాదిక్‌, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జి.వెంకటలక్ష్మి, రైతు విభాగం అధ్యక్షులుగా టి.ఈశ్వర్‌రెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా సి.బాలాజీ, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా సి.మల్లయ్య, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా బి.ఆంజనేయులు నాయక్‌, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎస్‌.ఫయాజ్‌, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎస్‌.సాలమ్మ, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా సి.రామిరెడ్డి, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షులుగా ఎస్‌.కుమార్‌రెడ్డి, ఆర్‌టీఐ విభాగం అధ్యక్షులుగా సి.శ్రీనివాసులు, వలంటీర్స్‌ విభాగం అధ్యక్షులుగా బి.రామచంద్ర, చేనేత విభాగం అధ్యక్షులుగా ఎం.మల్లికార్జున, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఎం.నరసింహులు, వైఎస్సార్‌ టీయూసీ అధ్యక్షులుగా టి.నరసింహులు, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా జె.హరికుమారి, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా ఎన్‌.సుధాకర్‌రెడ్డి, సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షులుగా జి.కిశోర్‌, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా ఎ.ఈశ్వర్‌రెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షుడిగా ఎం.కుమార్‌నాయుడు నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement