నేడు ప్రకాశం జిల్లా పొదిలికి వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy to visit Prakasam District Podili on june 11: Andhra pradesh | Sakshi
Sakshi News home page

నేడు ప్రకాశం జిల్లా పొదిలికి వైఎస్‌ జగన్‌

Jun 11 2025 5:36 AM | Updated on Jun 11 2025 9:17 AM

YS Jagan Mohan Reddy to visit Prakasam District Podili on june 11: Andhra pradesh

పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు పర్యటన 

పొగాకు బోర్డును సందర్శించి రైతులతో ముఖాముఖి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు. పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు.

పొదిలి పొగాకు బోర్డును సందర్శించి.. రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు. వైఎస్‌ జగన్‌ బుధవారం ఉద­యం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి పొదిలికి బయల్దేరుతారు. పొగాకు బోర్డును సందర్శించి పొగాకు రైతులతో ముఖా­ముఖి అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement