ఏపీ హైకోర్టులో వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌ | YSRCP Chief YS Jagan Filed Quash Petition In High Court In Singayya Case | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌

Jun 25 2025 2:33 PM | Updated on Jun 25 2025 3:13 PM

YS Jagan filed quash petition in high court

సాక్షి,అమరావతి : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఏపీ హైకోర్టులో క్వాష్‌  పిటిషన్‌ దాఖలు చేశారు. 

పల్నాడు జిల్లా సత్తెన పల్లి రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్‌ జగన్‌ ఈ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్వాష్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గురువారం విచారించనుంది. పేర్ని నాని, విడదల రజిని, వైవీ సుబ్బారెడ్డి, కేఎన్‌ఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లను కూడా రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement