సీఎం జగన్‌ని కలిసిన టీటీడీ బోర్డ్‌ మెంబర్‌ మిలింద్‌ కే. నర్వేకర్‌ | TTD Board Member Milind K Narvekar Meets CM YS Jagan At Camp Office | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ని కలిసిన టీటీడీ బోర్డ్‌ మెంబర్‌ మిలింద్‌ కే. నర్వేకర్‌

Oct 6 2021 5:28 PM | Updated on Oct 6 2021 5:48 PM

TTD Board Member Milind K Narvekar Meets CM YS Jagan At Camp Office - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ బోర్డ్‌ మెంబర్‌ మిలింద్‌ కే. నర్వేకర్‌ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తనను నియమించినందుకు గాను ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు మిలింద్‌ కే.నర్వేకర్, ఆయన కుటుంబ సభ్యులు. నర్వేకర్‌తో పాటు మహారాష్ట్ర శివసేన సెక్రటరీ సూరజ్‌ చవాన్‌ కూడా సీఎం జగన్‌ని కలిశారు. 

చదవండి: TTD: శ్రీవారి దర్శనానికి టీకా సర్టిఫికెట్‌ తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement