నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | Tirumala Samacharam 12-12-2024 | Sakshi
Sakshi News home page

Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Dec 12 2024 8:42 AM | Updated on Dec 12 2024 8:43 AM

Tirumala Samacharam 12-12-2024

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 15  కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు.  బుధవారం అర్ధరాత్రి వరకు 65,887 మంది స్వామివారిని దర్శించుకోగా 25,725 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 

స్వామివారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.88  కోట్ల ఆదాయం వచ్చింది.  టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. నిర్దేశించిన సమయానికే భక్తులు క్యూలోకి వెళ్లాలని టీటీడీ కోరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement