YS Jagan: చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతోంది | YSRCP Chief YS Jagan YSR Kadapa Pulivendula Tour Day 2 Live Updates, Top News Headlines And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

YS Jagan: చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతోంది

  • చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధిరావాలని కోరుకుంటున్నా

  • 600 టన్నుల ఇంటిగగ్రేటెడ్‌ బనానా కోల్డ్‌ స్టోరేజ్‌

  • 2024మార్చి నెలలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించా

  • పూర్తయినా కోల్డ్‌ స్టోరేజీని నడపడం లేదు

  • కరెంట్‌ ఖర్చులు ఎక్కువ అవుతాయని స్టోరేజీ నడపడంలేదు 

  • ఇలా అయితే రైతన్న ఎలా బ్రతుకు తారు 

  • వైఎస్సార్‌సీపీ హయాంలో వ్యవసాయం అంటే పండుగ

  • చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల బతుకులు తిరోగమనంలోకి జారాయి

  • 18నెలల కాలంలో దాదాపూ 16 సార్లు, వరదలు,కరువులు, అతివృష్టి,అనావృష్టి వస్తే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు

  • ఈ 18నెలల కాలంలో ైతులకు చేసింది గుండు సున్నా

  • మోంథా తుపానుతో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి 1800కోట్లు

  • కరువు వచ్చిన ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎగొట్టారు

  • 84లక్షల మంది రైతులు ఈక్రాప్‌ ద్వారా ఉచిత పంటల బీమాను పొందారు

  • అలా 7,400కోట్ల మేర ఉచిత పంటల బీమాద్వారా లబ్ధి పొందారు

  • 84లక్షల మంది రైతులు ఉంటే ఇవాళ 18లక్షల మందికి ఇన్సూరెన్స్‌ అయ్యింది

  • ఇన్‌పుట్‌ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది

  • ఇన్సూరెన్స్‌ లేదు

  • ప్రపంచ చరిత్ర ఎక్కడన్నా ఉందో లేదో చంద్రబాబు హయాంలో రైతులు ఎరువుల్ని బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు

  • క్రమం తప్పకుండా రూ.13వేలకు పైగా పంటవేసే సమయంలో రైతులకు అందించాం

  • రైతులకు పెట్టుబడులు లేవు

  • ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు

  • దళారులతో కుమ్మక్కై చంద్రబాబు జేబులు నింపుకుంటున్నాడు

  • పంట కొనుగోలుకు 7,740 కోట్లు వెచ్చించాం

  • కోవిడ్‌ సమయంలో రైతుల్ని ఆదుకున్న పరిస్థితి

  • కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆవేదనంగా ఉంది

  • వైఎస్సార్‌సీపీ హయాంలో టన్ను రూ.25వేలు ఉంటే ఇప్పుడు రూ.2వేలు కూడా పడడం లేదు

  • వైఎస్సార్‌సీపీ హయాంలో అరటి పంటకు చేస్తున్న కృషికి  కేంద్రం నుంచి అవార్డులు పొందాం

  • ఇలా పరిస్థితుల్ని ఎప్పుడు చూస్తామని అనుకోలేదు

  • ఇలాంటి కార్యక్రమాలు చేస్తే.. డ్రామా మొదలు పెడతారు

2025-11-26 12:10:03

చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతోంది

  • బ్రాహ్మణ పల్లిలో వైఎస్‌ జగన్‌ 

  • అరటి రైతులతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌

  • పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంపై రైతుల ఆందోళన 

  • అరటి సాగులో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది

  • అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది

  • 18 నెలల చంద్రబాబు హయాంలో 16సార్లు రకరకాల విపత్తులు సంభవించాయి.

  • అయినప్పటికీ చంద్రబాబు హయాంలో ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇచ్చింది సున్నా

  • ఒకసారైనా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారా?

  • ఏ రైతుకు కూడా 16సార్లు విపత్తు సంభవించినా ఇన్సూరెన్స్‌ లేదు

  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ ద్వారా రైతును ఆదుకునే పరిస్థితి ఉండేది

  • సబ్సిడీ విత్తనాలు లేవు. ఎరువులు బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వచ్చింది

  • తొలిసారి రైతులు యూరియాను బ్లాక్‌లో కొనగోలు చేయాల్సి వచ్చింది

  • వైఎస్సార్‌సీపీ హయాంలో రైతు భరోసా ద్వారా కష్టకాలంలో ఉన్న రైతన్నను ఆదుకున్నాం

  •  చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవలో ఇవ్వాల్సిన మొత్తం కంటే నిలిపివేశారు

  • కూటమి ప్రభుత్వంలో అరటి పంటకు నష్టం వాటిల్లితే పట్టించుకునే నాథుడు లేదు

  • వైఎస్సార్‌సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేశాం

  • అరటి మాత్రమే కాదు,మిర్చీ,పొగాకు,చీని,పసుపు ఇలా ప్రతీ పంటకు గిట్టుబాటు దరలేదు

  • చంద్రబాబు మనిషే కాదు

  • చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతోంది

  • త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తోంది

2025-11-26 11:48:53

బ్రాహ్మణపల్లిలో వైఎస్ జగన్..

  • బ్రాహ్మణపల్లిలో వైఎస్ జగన్..
  • ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులు
  • అరటి తోటలను పరిశీలిస్తున్న వైఎస్‌ జగన్‌
  • రైతుల కష్టాలను తెలుసుకుంటున్న వైఎస్‌ జగన్‌
  •  కూటమి ప్రభుత్వంలో ధరలు లేవంటున్న రైతులు
  • కూటమి ప్రభుత్వంలో నష్టపోయామని వాపోతున్న రైతులు
2025-11-26 11:19:43

బ్రాహ్మణ పల్లికి చేరుకున్న వైఎస్‌ జగన్‌

  • వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ విస్రృత పర్యటన 
  • బ్రాహ్మణ పల్లికి చేరుకున్న వైఎస్‌ జగన్‌ 
  • ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులు 
  • మరికాసేపట్లో అరటి రైతుల్ని పరామర్శించనున్నారు
  • వారి కష్టాలను తెలుసుకోనున్నారు
2025-11-26 11:02:01

కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ పర్యటన

  • కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ పర్యటన 
  • పులివెందుల బలిజ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ ఇంటికి వెళ్ళిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి , ఎంపీ అవినాష్ రెడ్డి
2025-11-26 10:26:33

అధైర్యపడొద్దు: వైఎస్‌ జగన్‌

  • పులివెందులలో కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ పర్యటన
  • కొంగనపల్లి వారి వివాహ వేడుకకు హాజరైన వైఎస్‌ జగన్‌ 
  • మార్గం మధ్యలో ప్రజలను కలిసిన వైఎస్‌ జగన్‌
  • పలు సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు
  • అధైర్యపడొద్దు.. అంతా మంచే జరుగుతుంది.. మన ప్రభుత్వం వస్తుంది అని భరోసా ఇచ్చిన వైఎస్‌ జగన్‌
2025-11-26 10:01:12

నూతన జంటకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం

  • పులివెందులలో వైఎస్‌ జగన్‌ విస్తృత పర్యటన
  • పులివెందుల మున్సిపాలిటీ 23వ వార్డు ఇంచార్జి, వైఎస్సార్సీపీ నేత కొంగనపల్లి మురళీమోహన్ ఇంట శుభకార్యం
  • కొంగనపల్లి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌
  • నూతన జంట సాయికిరణ్ , వినీతలకు జగన్‌ ఆశీర్వాదం
2025-11-26 10:01:12

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ చిత్రపటానికి వైఎస్‌ జగన్‌ నివాళులు

  • పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి రెండో రోజు పర్యటన
  • భారత రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా పులివెందుల నివాసంలో డా. బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన  వైఎస్ జగన్‌
  • కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి,వైఎస్ మనోహర్ రెడ్డి తదితరులు

 

2025-11-26 09:28:47

అరటి రైతులతో వైఎస్‌ జగన్‌ పరామర్శ

  • ఈ క్రమంలో రైతులకు అండగా వైఎస్‌ జగన్‌ 
  • అరటి రైతులతో వైఎస్‌ జగన్‌ పరామర్శ
  • అరటి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్న జగన్‌ 
  • కనీస మద్దతు ధరతో ప్రభుత్వ కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం
  • రైతులకు తక్షణ సహాయం ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్న జగన్‌ 
2025-11-26 09:24:50

బహిరంగ మార్కెట్లో అరటి కిలో రూ.40–60

  • బహిరంగ మార్కెట్లో అరటి కిలో రూ.40–60
  • ఎక్స్‌పోర్ట్ క్వాలిటీకి రూ.60–80, హైపర్ మార్కెట్లలో రూ.100 వరకు 
  • రైతు వద్ద మాత్రం కిలో రూ.1 కూడా పలకడం లేదు 
2025-11-26 09:24:50

రూపాయికే కిలో అరటి ధర

  • మహారాష్ట్రలో అరటి సాగు 30–40% పెరగడం
  • మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా సాగు ప్రారంభం 
  • మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి రవాణా ఖర్చు తక్కువ .. వ్యాపారులు అక్కడి నుంచే కొనుగోలు 
  • ఇదే సమయంలో రాయలసీమలో రెండో పంట మార్కెట్లోకి రావడం 
  • అధికారులు ముందే హెచ్చరించినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శలు 
  • కిలో అరటి ధర అక్టోబర్‌లో రూ.8–10 ఉండగా ఇప్పుడు రూ.1కి పడిపోవడం
2025-11-26 09:24:50

వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు మహర్ధశ

  • రైతుల పంటలు నేలకూల్చే పరిస్థితి వచ్చినా స్పందించని  చంద్రబాబు ప్రభుత్వం 
  •  వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు మహర్ధశ
  • ప్రభుత్వం 16,000 టన్నుల అరటిని ఎంఎస్‌పీతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిన నాటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 
  • బత్తాయి ధరలు పడినప్పుడు కూడా ప్రభుత్వం కొనుగోలు  
  • చంద్రబాబు ప్రభుత్వం కనీసం కిలో రూ.15–20కి కొనుగోలు చేసి పంపిణీ చేయొచ్చనే అభిప్రాయాలు 
  • మార్కెట్ యార్డులు, అరటి వ్యాపారం అధికార పార్టీ నేతల ఆధీనంలో ఉన్నాయన్న ఆరోపణలు 
  • దళారులు,వ్యాపారులు,స్థానిక నేతల కుమ్మక్కుతో సరైన మద్దతు ధర లేక రైతు విలవిల  
2025-11-26 09:24:50

చంద్రబాబు పాలనలో అరటి రైతుల అరణ్య రోదన

  •  చంద్రబాబు పాలనలో అరటి రైతుల అరణ్య రోదన
  • నష్టాలతో వేలాది ఎకరాలను దున్నేస్తున్న రైతులు
  • చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి దిగజారిన అరటి ధర  
  • మూడేళ్లుగా అరటి టన్ను రూ.25వేలు.. ప్రస్తుతం రూ.1,000 వరకు పడిపోయిన ధర  
  • రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నా స్పందించని కూటమి ప్రభుత్వం 
  • అరటి సాగు రాష్ట్రంలో 2.77 లక్షల ఎకరాలు, అందులో రాయలసీమలోనే లక్ష ఎకరాలకు పైగా
  • జీ–9 వెరైటీకి అంతర్జాతీయ డిమాండ్ ఉన్నా రైతులకు లాభం లేకపోవడం 
  • ఎకరాకు పెట్టుబడి రూ.1.5–2 లక్షలు, దిగుబడి భారీగా ఉన్నా ధరలు పతనం.
2025-11-26 09:24:50
Advertisement
 
Advertisement
Advertisement