కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించిన ధర్మశ్రీ

Karanam Dharmasri Invited CM YS Jagan To His Daughter Wedding - Sakshi

సాక్షి, చోడవరం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ  శనివారం తాడేపల్లిలో కలిశారు. ఈనెల 30న విశాఖపట్నంలో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని సీఎంను ఎమ్మెల్యే ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top