జనసేన నేతలకు చేదు అనుభవం | Conflict Between Janasena Leaders And Union Leaders | Sakshi
Sakshi News home page

జనసేన నేతలకు చేదు అనుభవం

Jul 15 2021 10:39 AM | Updated on Jul 15 2021 11:26 AM

Conflict Between Janasena Leaders And Union Leaders - Sakshi

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నేతలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ వైఖరి తెలపాలని కార్మికుల డిమాండ్‌ చేశారు.

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నేతలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ వైఖరి తెలపాలని కార్మికుల డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరానికి పవన్‌ కల్యాణ్‌ రావాలంటూ కార్మికుల డిమాండ్‌ చేయగా, పవన్‌ను గాజువాకలో ఓడించారు.. ఆయనెందుకొస్తారంటూ జనసేన నేతలు ఎదురుదాడికి దిగారు. జనసేన, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నాయకులు వెళ్లిపోవాలంటూ కార్మికుల నినాదాలు చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement