కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష | CM YS Jagan Review Meeting On Coronavirus In Tadepalli | Sakshi
Sakshi News home page

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

Jun 18 2021 11:41 AM | Updated on Jun 18 2021 3:06 PM

CM YS Jagan Review Meeting On Coronavirus In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: కోవిడ్‌ నివారణ చర్యలపై  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టారు. 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. మెడికల్ ఆక్సిజన్‌ విషయంలో రాష్ట్రానికి స్వయం సమృద్ధి వస్తుందన్నారు. ఈ సమీక్షకు మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ సహా ఇతర అధికారులు హాజరయ్యారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌ వేగవంతంపై అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. కేసుల తగ్గుదల, కర్ఫ్యూ కొనసాగింపు, సడలింపులపై సమావేశంలో చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement