జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో సీబీఐ ఎంట్రీ.. స్క్రాప్‌ కింద కొన్న వాహనాలను.. | CBI Investigate JC Travels Forgery Case In AP | Sakshi
Sakshi News home page

జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో రంగంలోకి సీబీఐ.. నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు 

Dec 21 2022 7:47 PM | Updated on Dec 21 2022 7:49 PM

CBI Investigate JC Travels Forgery Case In AP - Sakshi

సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్‌ ఫోరర్జీ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. తాడిపత్రిలోని జేసీ దివాకర్‌ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి ఆఫీసులో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. 

ఈ క్రమంలో బీఎస్‌-3 వాహనాలను ‍స్క్రాప్‌ కింద కొనుగోలు చేసి బీఎస్‌-4గా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్‌ 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసిందన్నారు. కాగా, జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో ఇప్పటికే రూ.22 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement