12 మంది పేకాటరాయుళ్ల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

12 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

Feb 4 2026 7:17 AM | Updated on Feb 4 2026 7:17 AM

12 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

12 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

● రూ.73 వేల నగదు, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం

పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు

నక్కపల్లి : చినదొడ్డిగల్లు శివారులో జరుగుతున్న పేకాటశిబిరంపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాల ప్రకారం సీఐ మురళికి వచ్చిన సమాచారం మేరకు చినదొడ్డిగల్లులో ఎస్‌ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడుల్లో పేకాట రాయుళ్ల నుంచి రూ.73,400 నగదు, 13 సెల్‌ఫోన్‌లు,3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. 12 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితులపై కేసులు నమోదు చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement