breaking news
union budget-2015
-
కేంద్ర బడ్జెట్ హైలైట్స్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ లోక్సభలో శనివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవీ.. మొత్తం బడ్జెట్ - కేటాయింపులు.. కేంద్ర బడ్జెట్ రూ.17,77,477 కోట్లు ప్రణాళికా వ్యయం రూ.4,65,000 ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు రక్షణకు రూ.2,46,727 కోట్లు వైద్యానికి రూ. 3,31,500 కోట్లు విద్యా రంగానికి రూ.68,960 కోట్లు గృహనిర్మాణాలకు రూ.22,407 కోట్లు మహిళా శిషు సంక్షేమం రూ.10,500 కోట్లు జల వనరులకు రూ.4,173 కోట్లు ఏపీలో ఐఐఎం ఏర్పాటు సోలార్ ఎలక్ట్రికల్ వాహనాలకు రూ.70 కోట్లు నిర్భయ ఫండ్కు వెయ్యి కోట్లు ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు. ఎంజీఎన్ రేగాకు రూ.5 వేల కోట్లు అల్ట్రా మెగా పవర్కు లక్ష కోట్లు. ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం. మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు. నాబార్డుకు 25 వేల కోట్లు ఐటీ హబ్ ఏర్పాటుకు 150 కోట్లు శిషు సంరక్షణకు 300 కోట్లు చైల్డ్ డెవలప్మెంట్ కు 1500 కోట్లు మౌలిక వసతులకు 70 వేల కోట్లు స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు. కొత్త పథకాలు.. ఏడాదికి 330తో ప్రమాద బీమా వీసా ఆన్ అరైవల్ స్కీం కింద 150 దేశాలు అశోక చక్ర ముద్రతో బంగారు నాణేలు 4 వేల మెగా వాట్ల సామర్థ్యం గల 5 మెగా పవర్ ప్లాంట్లు ఏర్పాటు. సీనియర్ సిటిజన్ల కోసం వెల్ఫేర్ ఫండ్. అటల్ పెన్షన్ యోజన కొనసాగుతుంది యూనిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటు ఏర్పాటుకు కృషి అత్యున్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత. 80 వేల స్కూళ్ల ఆధునీకీకరణ భారత్ను తయారీ రంగానికి హబ్గా చేస్తాం కేంద్రం పన్నుల్లో 62శాతం నిధులను రాష్ట్రాలకు ఇస్తాం జన్ధన్ యోజన ద్వారా మధ్య తరగతి పేదలకు బీమా సౌకర్యం గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది. లక్ష రూపాయలు దాటిన ప్రతి లావాదేవీకి పాన్ నెంబర్ తప్పనిసరి బ్లాక్ మనీ నిరోధానికి కొత్త చట్టం విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే ఏడేళ్ల జైలు శిక్ష డిజిటల్ ఇండియాలో భాగంగా ఐదు లక్షల గ్రామాల్లో వైఫై సౌకర్యం వెనుకబడిన రాష్ట్రాలతోపాటు ఏపీకి ప్రత్యేక సాయం ఉపాధి కల్పనకు నేషనల్ స్కిల్ మిషన్ పన్ను ఎగవేత దారులకు జైలు శిక్ష పదేళ్లకు పెంపు ఉన్నత విద్యకోసం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం డిజిటల్ ఇండియాలో తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ హామీలు.. 12.5 కోట్ల కుటుంబాలకు జనధన్ యోజన 6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తాం. ఎంపీలందరూ గ్యాస్ సబ్సిడీలను వదులుకోవాలి. సబ్సిడీలు హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది. ఏడాదికి రూ.12 బీమాతో రూ.2 లక్షల ప్రీమియం. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ ద్రవ్యలోటును మూడేళ్లలో 3 శాతానికి తగ్గిస్తాం. ప్రతి కుటుంబంలో ఒకరైనా ఉద్యోగాలు కలిగి ఉండేలా చేస్తాం ఇండియాను తయారీ రంగం ద్వారా వృద్ధిలోకి తెస్తాం స్కిల్ ఇండియా.. మేక్ ఇండియాకు మరింత ప్రాధాన్యం 2015-16 వ్యవసాయానికి 8.5 లక్షల రుణాలు ఇస్తాం స్కాలర్ షిప్ లు, ఎల్పీజీ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకే. 11.5 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సీడీ అందించాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ద్రవ్యోల్భణం 5.1శాతానికి తగ్గింది లక్ష కిలో మీటర్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో లక్ష కిలోమీటర్లు నిర్మాస్తాం పన్నుల్లో రాష్ట్రాలకు 42శాతం ఇస్తున్నాం ఆధార్ జన్ధన్ ద్వారా లబ్ధిదారులకు పథకాలు వర్తిస్తున్నాయి వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం 2022 నాటికి గ్రామాల్లో 4 కోట్లు, పట్టణాల్లో 2 కోట్లు ఇళ్ల నిర్మాణం త్వరలో రెండంకెల వృద్ధిరేటును చేరుకుంటాం. 2020 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం. ప్రతి ఇంటకి మరుగ దొడ్డి, తాగునీరు అందిస్తాం. ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్ సౌకర్యం కల్సిస్తాం. ఏపీ తెలంగాణ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తాం బీహార్, బెంగాల్తోపాటు ఏపీ ఆర్థిక సాయం గోల్డ్లోన్ల పథకం స్థానంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టోంబ్స్ రక్షణకు నిధులు పన్నుల విధింపులు.. హెల్త్ ఇన్స్యూరెన్స్ లిమిట్ రూ.25వేలకు పెంపు సర్వీస్ ట్యాక్స్ 14శాతం పెంపు పెరగనున్న సిగరెట్ ధరలు ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను రాయితీ.. 15 వేల నుంచి 25 వేలకు పెంపు సీనియర్ సిటిజన్లకు ఇది 10 వేల నుంచి 30వేలకు పెంపు పెన్షన్ ఫండ్కు చెల్లింపులపై రాయితీ 1 లక్ష నుంచి 1.5 లక్షలకు పెంపు బినామీ ఆస్తులపై కొరడా ఝులిపిస్తాం సంపద పన్ను రద్దు కోటి రూపాయల ఆదాయం దాటితే 2శాతం అదనపు పన్ను వెయ్యి రూపాయలు దాటిన పాదరక్షలపై ఆరు శాతం సుంకం బొగ్గు మీద క్లీన్ ఎనర్జీ సెస్ 100 నుంచి 200 పెంపు సంపద పన్నుపై 2శాతం అదనపు సర్ చార్జీలు 2015-16 మధ్య ఆర్ధిక అభివృద్ధి 8 నుంచి 8.5శాతం పెరిగే అవకాశం జీడీపీ వృద్ది రేటు 7.8 శాతం ఉంది.. ఇది మరింత పెరగనుంది పన్నుల తగ్గింపులు.. మినహాయింపులు.. స్వచ్ఛ భారత్కు అందించే నిధులకు వందశాతం పన్ను మినహాయింపు తగ్గనున్న బూట్ల ధరలు.. లెదర్ గూడ్స్పై ఆరుశాతం పన్ను తగ్గింపు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ కింద 1600వరకు మినహాయింపు 80 ఏళ్లు దాటిన వారికి 30 వేల వరకు వైద్య బిల్లులు పన్ను నుంచి మినహాయింపు వికలాంగులకు అదనంగా 20వేల పన్ను రాయితీ సాంకేతిక సేవలపై పన్ను 15శాతం తగ్గింపు కార్పోరేట్ పన్ను 30 నుంచి 25శాతానికి తగ్గింపు. ఈ తగ్గింపు నాలుగేళ్ల పాటు వర్తిస్తుంది. దవ్యోల్బణం 6శాతానికి పెరగకుండా చర్యలు తీసుకుంటాం ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చర్యలు తీసుకుంటాం. ప్రసంగంలోని కీలకాంశాలు.. రూపాయి మారకం విలువ బలపడుతోంది. ఆర్థిక అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకం భారత్ వృద్ధి చెందుతోందని ప్రపంచమంతా నమ్ముతోంది 340 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకపు నిల్వలు పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అవినీతిని అంతం చేసేందుకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. భారత ఆర్ధిక వ్యవస్థకు బడ్జెట్ దశా నిర్దేశం చేస్తుంది ప్రత్యక్ష నగదు బదిలీని కూడా త్వరలో ప్రవేశపెడతాం జీఎస్టీ 2016 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది కరెంట్ అకౌంట్ లోటు మూడుశాతం ఈ సమావేశాల్లోనే నల్లధనంపై బిల్లు మనీలాండరింగ్ చట్టాల్లో మార్పులు ఆదాయ పన్ను యధాతథం. -
పర్యాటక కేంద్రంగా కుతుబ్ షాహీ సమాధుల అభివృద్ధి
-
ఉన్నత విద్యకోసం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం
-
సీనియర్ సిటిజన్ల కోసం వెల్ఫేర్ ఫండ్