breaking news
udampur fire
-
కుల్గాం ఎన్కౌంటర్లో లష్కరే చీఫ్ హతం
-
కుల్గాం ఎన్కౌంటర్లో లష్కరే చీఫ్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో భద్రతాదళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది అబూ ఖాసిం హతమయ్యాడు. గురువారం ఉదయం భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన ఖాసిం లష్కరే కమాండర్ అని సమాచారం. గతంలో జరిగిన ఉధంపూర్ కాల్పుల ఘటనకు అబూ ఖాసిం ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ చీఫ్గా ఖాసిం కొనసాగుతున్న విషయం విదితమే.