-
సీఎం జగన్ను కలిసిన స్వాతిక్ సాయిరాజ్
సాక్షి, అమరావతి: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, 2020 అర్జున అవార్డు విజేత తూర్పుగోదావరి జిల్లా వాసి సాత్విక్ సాయిరాజ్ గురువారం తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వాతిక్ సాయిరాజ్ను ముఖ్యమంత్రి అభినందించి, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పినిపె విశ్వరూప్ తదితరులు పాల్గొన్నారు. స్వాతిక్ సాయిరాజ్ది తూర్పుగోదావరి జిల్లా. -
రెండో రౌండ్లో సాత్విక్
జింఖానా, న్యూస్లైన్: అఖిల భారత సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ అండర్-15 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాత్విక్ సాయి రాజ్ మెయిన్ డ్రా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. కడపలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన మొదటి రౌండ్లో నాలుగో సీడ్ సాత్విక్ సాయి రాజ్ 21-9, 21-11తో కరణ్ నేగి (హిమాచల్ప్రదేశ్)పై విజయం సాధించాడు. శ్రీదత్తాత్రేయ రెడ్డి 21-12, 21-11తో అఫ్రాజ్ మహ్మద్ (ఢిల్లీ)పై గెలుపొందాడు. అయితే మరో వైపు హర్ష 4-21, 2-21తో ప్రాకార్ (మధ్యప్రదేశ్) చేతిలో, ఖదీర్ మొయినుద్దీన్ మహ్మద్ 15-21, 8-21తో ఆకాశ్ ఠాకూర్ (బీహార్) చేతిలో పరాజయం పాలయ్యారు. బాలికల విభాగంలో అక్షిత 21-18, 17-21, 21-18తో మణిదీప (పశ్చిమబెంగాల్)పై, తనిష్క్ 21-13, 21-13తో సిమ్రాన్ సింగ్ (మహారాష్ట్ర)పై గెలిచి రెండో రౌండ్కు చేరుకున్నారు. ఇతర ఫలితాలు అండర్-13 బాలుర విభాగం: సాయి చరణ్ 21-14, 21-18తో తుషార్ భండారి (ఉత్తరప్రదేశ్)పై, పవన్ కృష్ణ 22-20, 21-14తో తుహిన్ చేతియా (అస్సాం)పై, రితిన్ 20-22, 21-17, 21-7తో వికాస్ యాదవ్ (ఢిల్లీ)పై, శ్రీకర్ 21-11,21-4తో హ్రిశవ్ బారువా (అస్సాం)పై, సాయి షణ్ముఖ అంజన్ 21-8, 21-7తో ఇషాన్ మిట్టల్ (మధ్యప్రదేశ్)పై విజయం సాధించారు. బాలికల విభాగం: వైష్ణవి రెడ్డి 21-14, 21-17తో జోషి దివ్యాన్షు (ఉత్తరప్రదే శ్)పై, వెన్నెలశ్రీ 14-21, 21-19, 21-16తో అనుప్రభ (తమిళనాడు)పై, గాయత్రి 21-7, 21-14తో రోషిణి వెంకట్ (కర్ణాటక)పై, మేఘ 21-13, 15-21, 21-13తో తన్వి ఇక్బాల్ (మేఘాలయ)పై, నిషిత వర్మ 21-7, 21-12తో అదితి వర్మ (మధ్యప్రదేశ్)పై గెలుపొందారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement