-
కూకట్పల్లిలో కృతిశెట్టి సందడి
-
మదీనాగూడలో రిలయన్స్ జూవల్స్ షోరూం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : బంగారంలో విశ్వసనీయతకు మారు పేరైన రిలయన్స్ జూవల్స్ హైదరాబాద్లో తన నాలుగో షోరూమ్ను ప్రారంభించింది. హైదరాబాద్లోని మదీనాగూడలోని జిఎస్ఎమ్ మాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఈ షోరూమ్ను ఏర్పాటు చేశారు. దీపావళి సీజన్ను పురస్కరించుకొని 'ఆతుల్య కలెక్షన్' పేరిట వివిధ రకాల డైమండ్ నెక్లెస్, బంగారు ఆభరణాల సెట్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో 18, 22 క్యారెట్లతో వివిధ డిజైన్లలో రూపొందిన బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్లు ఉన్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని మదీనాగూడలో ఏర్పాటు చేసిన షోరూమ్కు వచ్చే మొదటి వంద మంది కస్టమర్లకు బంగారు ఆభరణాలపై 25 శాతం, 25 శాతం డైమెండ్ జువెల్లరీతో పాటు ఒక బంగారు నాణేన్ని ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ జువెల్లరీస్ పేర్కొంది. అంతేగాక ఈ అక్టోబర్ 31 వరకు షోరూమ్కు వచ్చే కస్టమర్స్కు హెడీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ మీద 10 శాతం క్యాష్బ్యాక్ వెసులుబాటు కలిగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 96 నగరాల్లో 203 షోరూమ్స్ ఏర్పాటు చేసి రిలయన్స్ జూవెల్స్ తమ సేవలను అందిస్తుంది. -
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త ఔట్లెట్ను హైదరాబాద్లోని సోమాజిగూడలో ఏర్పాటు చేసింది. సినీతారలు అఖిల్ అక్కినేని, సమంత ఈ స్టోర్ను గురువారం ప్రారంభించారు. ఇప్పటికే సంస్థ హైదరాబాద్లో కొత్తపేట్, ప్యాట్నీ సెంటర్, కూకట్పల్లి, అమీర్పేట్, గచ్చిబౌలి, అత్తాపూర్తోపాటు విజయవాడ, గుంటూరులోనూ ఔట్లెట్లను నిర్వహిస్తోంది. ఒకట్రెండు నెలల్లో సికింద్రాబాద్ పార్క్లేన్తోపాటు వైజాగ్లో సెంటర్లను ప్రారంభించనున్నట్టు సంస్థ డెరైక్టర్ సురేష్ సీర్న తెలిపారు. డెరైక్టర్లు స్పందన, అభినయ్, రాకేష్, కేషవ్తో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆరేళ్లలోనే నంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్గా ఎదిగామని వివరించారు. మరిన్ని నగరాలకు విస్తరిస్తామని చెప్పారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం ప్రారంభం
వరంగల్ బిజినెస్ : ములుగురోడ్డు సమీపంలో ఎస్వీ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంను సోమవారం ప్రారంభించారు. వాణిజ్య పన్నుల శాఖ డిప్యూ టీ కమిషనర్ హరిత ముఖ్యఅతిథిగా హాజరై షోరూంను ప్రారంభించి మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని, ట్రాఫి క్ రూల్స్ను పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కోరారు. ఎస్వీ మోటార్స్ అధినేత వెంకట్ ఆదిత్య మాట్లాడుతూ 350 నుంచి 535 సీసీ వరకు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నా రు. కస్టమర్లకు సేవలందించేందుకే షోరూంలను కంపెనీ వారు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కేయూ మాజీ వీసీ గోపాల్ రెడ్డి, ఎస్వీ డైరెక్టర్ సుజిత్రెడ్డి, లయన్ పురుషోత్తంరెడ్డి, మనోహర్రావు, తెలంగాణ కాటన్ ఇండస్ట్రీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కంపెనీ ప్రతినిధులు బినాయ్, రవి కిశోర్, నర్సింహరావు, ప్రవీణ్ రావు, సేల్స్ మేనేజర్ అహ్మద్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement