breaking news
Serious Comments
-
నీకు ఓటేసినందుకు.. మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి
-
అనితను గెలిపించి తప్పు చేశాం.. మత్స్యకారులపై పోలీసులు దౌర్జన్యం
-
జగన్ పై షర్మిల కామెంట్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సుధాకర్ బాబు
-
ఇలాంటి వాళ్ళ మీదా నీ ప్రతాపం చంద్రబాబూ..! కొంచమైనా సిగ్గుండాలి..
-
లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి..! కూటమిపై ఆటో డ్రైవర్లు ఫైర్
-
నేను టీడీపీ వాడినే.. చంద్రబాబును ఏకిపారేసిన రైతులు
-
కూటమి ప్రభుత్వ పాలనపై బొత్స విమర్శనాస్త్రాలు
-
బాబు కుట్రలను తిప్పికొట్టిన ఏసీబీ కోర్టు
-
Big Question: మోదీ, అమిత్ షా మీ ఫ్రెండ్ కదా.. దమ్ముంటే రుజువు చెయ్..
-
CBI గురించి రాహుల్ ఏమన్నారో మీకు తెలియదా రేవంత్..!
-
సుగాలి ప్రీతి కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ మోసం చేశారు
-
అయ్యా చంద్రన్న.. బాబుపై ఆటో డ్రైవర్లు ఫైర్
-
సంపద సృష్టి అని అప్పుల ఏపీగా మార్చేశారు..!
-
కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది
-
తెలివైన మోసగాడు.. ఫ్రీ బస్సు పథకం పై బాబును ఏకిపారేసిన మహిళలు
-
Eluru: ఈ మాత్రం దానికి ఫ్రీ బస్ అని పేరు ఎందుకు.. బాబుపై మహిళల ఆగ్రహం
-
మా వాళ్లని చంపేస్తారా ? జగన్ ఫైర్..
-
చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
అప్రజాస్వామిక, అరాచకవాది చంద్రబాబు నాయుడు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
జగనన్నకు మేము తోడుగా ఉండి.. ఆడబిడ్డలు అడ్డం తిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తాం
-
పులివెందుల గడ్డ.. జగన్ అన్న అడ్డా.. ఆగస్టు 14 తో బాబు పతనం మొదలు
-
ఆంధ్రప్రదేశ్లో న్యాయం, ధర్మం లేకుండా దుర్మార్గ పాలన సాగుతోంది... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
పోలీసులా రాక్షసులా వాళ్ళు.. చంద్రబాబుపై అశోక్ బాబు భార్య ఫైర్
-
నారా లోకేష్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
-
నాపై కోపంతో ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయకండి
-
ఏపీ పోలీసులపై హైకోర్ట్ ఘాటు వ్యాఖ్యలు
-
ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వేధింపులు... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం... వేధింపులకు గురైన వారి కోసం త్వరలో ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు వెల్లడి
-
సినిమా టికెట్ రేట్లు పెంచడమా సంపద సృష్టి అంటే
-
ఏ హామీలు అమలు చేశారో చంద్రబాబు, లోకేష్, పవన్ చెప్పాలి
-
మమల్ని ఆపడానికి మీరెవరు.. పోలీసులపై లాయర్లు ఫైర్
-
టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ వ్యాఖ్యలపై YS జగన్ ఫైర్
-
సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్
-
పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాం.. గాలి భాను ప్రకాష్ ను ఏకిపారేసిన మహిళలు
-
భాను ప్రకాష్ కామెంట్స్ పై ఆర్కే రోజా ఫైర్
-
ఉప్పాల హారిక పై పచ్చ సైకోలు దాడి.. సాకే శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు
-
మహిళవి అని చాలా ఓపిగ్గా ఉన్న.. హద్దులు దాటేశావు.. ప్రశాంతి రెడ్డికి నల్లపురెడ్డి వార్నింగ్
-
పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
-
కొంతమందికి కూలీ ఇచ్చి వైఎస్ జగన్ ను తిట్టిస్తున్నారు
-
జగన్ 2.0 దగ్గర్లోనే ఉంది.. కాకినాడ YSRCP నేతలు ఫైర్..
-
బాబు ఎల్లో గ్యాంగ్ పై వైఎస్ జగన్ ఫైర్
-
రైతుకు గడ్డు కాలం.. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు... చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగ ఉల్లంఘనపై జగన్ ఫైర్
-
SCO సదస్సులో పాకిస్థాన్ పై రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం
-
YS జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్ పై KS ప్రసాద్ ఫైర్
-
సామాన్య మహిళల ముసుగులో సాక్షిపై TDP నాయకుల దాడి పక్కా ఆధారాలతో..
-
సీఎం చంద్రబాబుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
-
కృష్ణంరాజు వ్యాఖ్యలు ఎవరూ సమర్ధించరు.. మురికి వార్తలతో రెచ్చిపోతున్న ఎల్లో మీడియా
-
ఏపీ పోలీసులపై గోరంట్ల మాధవ్ ఆగ్రహం
-
టీడీపీ ప్రభుత్వంలో రైతులు అలాడి పోతున్నారు..
-
నువ్వొక మహిళా మంత్రివా.. మంత్రి అనితని ఏకిపారేసిన మహిళలు
-
రాప్తాడులో దళిత మైనర్ బాలిక ఘటన.. వంగలపూడి అనితపై వరుదు కళ్యాణి ఫైర్
-
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై YS జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం
-
పనికిమాలిన వెధవ.. గుర్తుపెట్టుకో నీకు దమ్ముంటే..
-
నడిరోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?... తెనాలి ఘటనపై నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ... బాధిత కుటుంబాలకు పరామర్శ
-
అయ్యా నారా వినపడుతుందా.. ఏకిపారేసిన అంబటి..
-
తెనాలి పోలీసుల పై వైఎస్ జగన్ ఆగ్రహం
-
బాబు.. నువ్వు వేస్ట్.. తిట్టుకుంటున్న జనం
-
ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి.. మీకు తగిన గుణపాఠం తప్పదు
-
జగన్, కేసీఆర్ పై నర్సిరెడ్డి కామెంట్స్.. ఏకిపారేసిన అంబటి రాంబాబు
-
చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
-
నాపై పడి ఏడిస్తే ఏమొస్తుంది ?: కవిత
-
మహానాడు పెద్ద డ్రామా: వైఎస్ జగన్
-
టీడీపీ నేతలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్
-
కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు
-
పవన్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన నిర్మాత చిట్టి బాబు
-
YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం
-
చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
చంద్రబాబు, నారా లోకేష్ పై శ్యామల ఫైర్
-
కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు.. డీజీపీపై అంబటి ఫైర్
-
మద్యం కేసులో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు విస్మయం
-
సిగ్గుందా.. నువ్వు సీఎంవా లేక.. చంద్రబాబుపై మహిళలు ఫైర్
-
మహిళ అని కూడా చూడకుండా.. విడదల రజని ఎమోషనల్..
-
CID పరిధి తేలుస్తాం !
-
చెత్త ప్రభుత్వం.. సింహాచలం భక్తులు సంచలన వ్యాఖ్యలు
-
కేవలం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలు బలి: వైఎస్ జగన్
-
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన YSRCP నేతలు
-
సూపర్ సిక్స్ కు డబ్బుల్లేవ్.. అమరావతికి మాత్రం లక్షల కోట్లు..
-
వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పకపోతే వ్యభిచారం కేసు పెడతారా?
-
టీడీపీ నేతల ఓవర్ యాక్షన్.. పేర్నినాని ఫైర్
-
ఓటర్ల డేటా ఎందుకివ్వరు? ఈసీపై సీనియర్ అడ్వకేట్ సీరియస్
-
చంద్రబాబుపై ఆర్కే రోజా ఫైర్
-
గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం దాచిపెట్టింది
-
ఐటీడీపీ అసభ్యకర, అనుచిత పోస్టులు పెడుతుండటంపై YSRCP నేతలు ఫైర్
-
టీడీపీకి ఊడిగం చేస్తావా.. శివ శంకర్ మాస్ వార్నింగ్
-
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై వైఎస్ఆర్ సీపీ నేతల ఫైర్
-
చంద్రబాబు మెప్పు కోసం ఎస్సై వ్యవహరిస్తున్నారు
-
విద్యార్థుల ఆందోళనను సర్కార్ పట్టించుకోవడం లేదు
-
రాసిపెట్టుకోండి.. ఇది నా మాట.. అధికారంలోకి వస్తాం.. 50 వేలు ఇస్తాం
-
చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంపై కిషన్ రెడ్డి ఆగ్రహం
-
మంత్రి నిమ్మలను ఏకిపారేసిన దీప్తి
-
పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ వైల్డ్ ఫైర్
-
ఒట్టు తీసి గట్టుమీద పెట్టావా
-
కూటమి ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగిన జగన్ మోహన్ రెడ్డి
-
చంద్రబాబు సర్కారు పాలనలో అంకెల గారడీ, మోసం గ్యారంటీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం
-
మీరు మనుషులేనా ?.. ఆరోగ్యం బాగాలేకపోతే నీచ రాజకీయాలా
-
పోసాని అరెస్ట్ పై అనంత వెంకట రామిరెడ్డి ఫైర్
-
లోకేష్, చంద్రబాబుపై గ్రూప్ 2 స్టూడెంట్ ఫైర్
-
చిన్న పిల్లని అలా ఎలా ట్రోల్ చేస్తారు.. మేయర్ భాగ్యలక్ష్మి ఫైర్..
-
చిన్న బిడ్డను కూడా వదలరా.. ఛీ మీ బతుకులు చెడ
-
రైతులపై చిత్తశుద్ధి ఇదేనా చంద్రబాబు: వైఎస్ జగన్
-
Big Question: మేమే కార్య కర్తలం.. మేమే సేవకులం.. పోలీసులు లేకపోతే భయపడతారనుకున్నారు కానీ
-
చంద్రబాబు, లోకేష్ ని ఏకిపారేసిన పోతిన మహేష్
-
పవన్ కళ్యాణ్ స్పందించాలి.. కిరణ్ రాయల్ పై మండిపడ్డ మహిళలు
-
ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబు నాయుడే, సంపద సృష్టి జరిగింది ఆయన జేబులోనే... నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
చంద్రబాబు అబద్ధాలు మోయడమే జాకీ మీడియా పని.. చెల్లుబోయిన సీరియస్ కామెంట్స్
-
ప్రచారం పీక్స్.. తొక్కిసలాట ఎలా జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
బాబు ఆరు నెలల పాలన అంతా దోచుకోవటం.. దాచుకోవటం
-
మీడియాపై టీడీపీ మూకల దాడి
-
చంద్రబాబుపై రవీంద్రనాథ్ రెడ్డి సీరియస్ కామెంట్స్
-
మీకు చేతకాకపోతే రాజీనామా చేయండి.. కూటమికి హెచ్చరిక
-
పవన్ పై ఆర్కే రోజా ఫైర్
-
పెన్షన్ కోసం మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు...
-
కాంగ్రెస్ పాలనలో పత్తి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు
-
కూటమి ఎంపీలను ఏకిపారేసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
-
లడ్డు వివాదం.. రేపు సుప్రీం కోర్టులో జరిగేది ఇదే
-
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సీరియస్
-
బాబు 100 రోజుల పాలనపై అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఫైర్
-
తిరుమల విశిష్టత దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
-
చంద్రబాబును గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కించాలి.. బాబుపై సెటైర్లు
-
కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం ఉద్రిక్తలకు దారి తీస్తుండడంతో సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్13) రాష్ట్ర డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించారు.అధికారం కోల్పోయామన్న అక్కసుతో కొందరు శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని సీఎం ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయ కుట్రలు సహించేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం(సెప్టెంబర్13)మధ్యాహ్నం శాంతిభద్రతలపై సీఎం రేవంత్ రివ్యూ చేయనున్నారు.శాంతిభద్రతలు చెడగొట్టేవారిని వదిలేది లేదు: డీజీపీ జితేందర్కౌశిక్రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదం దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) జితేందర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డీజీపీ ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలి.హైదరాబాద్, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుంది. చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసుల ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని సూచించారు. ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు -
వచ్చే ఎన్నికల్లో మీకు సింగల్ డిజిట్ కూడా రాదు
-
చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..!
-
విరాళాలు ప్రజలవి.. ఫోటో నీదా.. బాబును ఏకిపారేసిన కాకాణి
-
విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉండొద్దు
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్
-
బాబు, పవన్ పై పుష్ప శ్రీవాణి ఫైర్
-
మంత్రి సవితమ్మ అండతో రెచ్చిపోతున్న కలప దొంగలు..
-
పవన్ కళ్యాణ్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
-
ఎంతో కష్టపడి కట్టుకున్న ఆఫీస్ కూల్చేశావ్.. గుర్తుపెట్టుకో చంద్రబాబు..
-
ఈనాడు పేపర్ పై రెచ్చిపోయిన బొత్స
-
చంద్రబాబుపై రెచ్చిపోయిన సజ్జల
-
పవన్ కళ్యాణ్ ని వదిలి 1000 మంది వైఎస్ఆర్ సీపీలోకి జనసేన నాయకులు
-
చంద్రబాబు నిప్పు-పప్పు అన్నాడు..371 కోట్లు దొబ్బేసి ఏం చేశాడంటే..
-
యువతని మోసం చేసి 240 కోట్లు దొబ్బేసావు..బాబుపై వెల్లంపల్లి ఫైర్
-
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన అరిష్టం, దరిద్రం
-
పవన్, చంద్రబాబుపై మంత్రి అంబటి సీరియస్ కామెంట్స్
-
1969 తెలంగాణ ఉద్యమం లో కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింది
-
పవన్ చిత్రపటాన్ని చెప్పుతో కొట్టిన మహిళలు
-
పవన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్
-
ఆంధ్రప్రదేశ్లో పేదల కడుపు కొట్టడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అజ్ఞానివా, మూర్ఖుడివా పవన్
-
iBOMMAలో సినిమా చూసే వాళ్ళ పై ఆలీ సీరియస్ కామెంట్స్
-
ఖర్గే వ్యాఖ్యలపై ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ సీరియస్
-
కోర్టు ముందు హాజరు కావడానికి నామోషీనా?
సాక్షి, అమరావతి: అధికారులు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావడం నామోషీగా ఎందుకు భావిస్తున్నారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సింగిల్ జడ్జిలు ఆదేశాలు జారీ చేయగానే, వాటిని సవాలు చేస్తూ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసే ధోరణి పెరిగిపోయిందని ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ తీరు సరైనది కాదంది. వ్యక్తిగత హాజరు శిక్షేమీ కాదని, జడ్జేమీ ఉరి తియ్యరని, ఆ అధికారం తమకు లేదని వ్యాఖ్యానించింది. ఫలానా అధికారి కోర్టు ముందు హాజరయ్యారని పత్రికల్లో రావడం పరువు తక్కువగా భావిస్తున్నందునే అప్పీళ్లు దాఖలు చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడమేగాక, ఉత్తర్వుల కాపీని తీసుకునేందుకు నిరాకరిస్తూ కోర్టునుద్దేశించి కింది స్థాయి అధికారులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీడీసీఎల్) సీఎండీ, చీమకుర్తి సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), మరికొందరు అధికారులను వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సింగిల్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యానికి నిరాకరించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ సీపీడీసీఎల్ చీమకుర్తి ఎస్ఈ తదితరులు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టేసింది. సింగిల్ జడ్జి ముందు హాజరై, అన్నీ అక్కడే చెప్పుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వీఎల్ గణపతి గ్రానైట్స్ విద్యుత్ బిల్లులు బకాయి పడటంతో సీపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీనిపై ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీపై ఆధారపడి పలువురు జీవనం సాగిస్తున్నందున విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని దీనిని విచారించిన జస్టిస్ బట్టు దేవానంద్ డిసెంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యాజ్యం ఈ నెల 3న మరోసారి విచారణకు రాగా.. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని, అంతేగాక కోర్టు ఆదేశాల కాపీని కూడా తీసుకోలేదని, పైపెచ్చు కోర్టునుద్దేశించి అనుచిత వ్యా ఖ్యలు చేశారని గణపతి గ్రానైట్స్ న్యాయవాది తెలిపారు. ఆ వ్యాఖ్యల సీడీని న్యాయమూర్తి ముందుంచారు. కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఈ కోర్టు భావిస్తున్నప్పటికీ, వారి వాదన కూడా వినడం సమంజసమని, ఈ నెల 6న కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సీపీడీసీఎల్ చీమకుర్తి ఎస్ఈ తదితరులు సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. అధికారుల తరపున వీఆర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గణపతి గ్రానైట్స్ సంస్థ రూ.48 లక్షల వరకు బిల్లులు బకాయి పడినందునే విద్యుత్ సరఫరా నిలిపేశామన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు గడువు ఉందన్నారు. వాదనలు విన్న ధ ర్మాసనం.. కోర్టు పట్ల అధికారుల సంభాషణను దృష్టిలో పెట్టుకుని వారి తీరును ఆక్షేపించింది. -
కేసీఆర్.. టైమ్పాస్ రాజీయాలు చేసింది చాలు: బండి సంజయ్
-
ఎవరైనా చనిపోతే గ్రద్దల్లా అక్కడకు వెళ్లి నిలబడేతత్వం ప్రదర్శిస్తున్నారు:మంత్రి మేరుగ
-
ఉక్రెయిన్తో యుద్ధంపై రష్యా కుబేరుడు తీవ్ర వ్యాఖ్యలు
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధాన్ని రష్యా కోటీశ్వరుడు ఒలెగ్ టింకావ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ పిచ్చి యుద్ధాన్ని వెంటనే ఆపాలన్నారు. ‘‘రష్యా సేనలు చెత్తవి. దేశంలో 90 శాతం మంది యుద్ధాన్ని సమర్థించడం లేదు’’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన రష్యన్లలో టింకావ్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే, తమను బెదిరించాలనుకునేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ శత్రుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. సర్మాత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రష్యా విజయవంతంగా పరీక్షించిందని బుధవారం ఆయన ప్రకటించారు. ఈ క్షిపణులకు ఎదురులేదని చెప్పారు. ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న కింజల్, అవాంగార్డ్ క్షిపణులకు సర్మాత్ తోడవనుంది. గతనెల తొలిసారి రష్యా కింజల్ క్షిపణులను ఉక్రెయిన్పై ప్రయోగించింది. సర్మాత్ విజయవంతంపై సైంటిస్టులను పుతిన్ అభినందించారు. చదవండి: (తస్మాత్ జాగ్రత్త!) -
చంద్రబాబే కేంద్రానికి తాకట్టుపెట్టారు
-
ఎన్ని నోళ్లు మూయించగలరు?
ముంబై: ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి గురువారం బాలీవుడ్ నటి కంగన రనౌత్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చారు. ‘ఏ సిద్ధాంతాలతో బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించారో, ఆ సిద్ధాంతాలను అధికారం కోసం అమ్మేసుకున్నారు. శివసేన నుంచి సోనియా సేనగా మారిపోయారు. నేను లేని సమయంలో బీఎంసీ గూండాలు నా ఇంటిని కూల్చేశారు’ అని ట్వీట్ చేశారు. బీఎంసీ అధికారులు బుధవారం కంగనా ఆఫీస్లో కొంత భాగాన్ని కూల్చివేసిన తరువాత, బొంబాయి హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. యజమాని లేని సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై వివరణ ఇవ్వాలని బీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కంగనపై ఫిర్యాదు నమోదు ఉద్ధవ్పై అనుచిత భాష ఉపయోగించినందుకు గానూ కంగనపై విఖ్రోలి పోలీస్ స్టేషన్లో బుధవారం నితిన్ మానె అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం, కోర్టుకు వెళ్లాల్సిందిగా ఫిర్యాదుదారుడికి సూచించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు. అది అక్రమ నిర్మాణమే కంగన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలనుకున్నది దురుద్దేశంతో కాదని బీఎంసీ బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ఆ నిర్మాణంలోని కొన్ని భాగాలు అక్రమంగా నిర్మించినవేనని స్పష్టం చేసింది. గవర్నర్ అసంతృప్తి కంగన రనౌత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని మహారాష్ట్ర గవర్నర్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. హడావుడిగా కంగన కార్యాలయ భవనాన్ని కూల్చేయడాన్ని ఆయన తప్పుబట్టారని గవర్నర్ సన్నిహితులు తెలిపారు. కంగనతో కేంద్రమంత్రి అథావలె భేటీ కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలె గురువారం ముంబైలో కంగనతో సమావేశమయ్యారు. బీజేపీ మిత్రపక్షమైన అథావలె పార్టీ ఆర్పీఐ(ఏ) కంగనకు మద్దతుగా నిల్చిన విషయం తెలిసిందే. అయితే, ముంబైను పీఓకేతో పోలుస్తూ కంగన చేసిన వ్యాఖ్యలను తన పార్టీ ఖండిస్తుందని గతంలో అథావలె ప్రకటించారు. శివసేన వ్యవహరించిన తీరుపై మిత్రపక్షం ఎన్సీపీ అసంతృప్తితో ఉందని తెలుస్తోంది.