-
లేడీ సూపర్స్టార్ నయన్ లగ్జరీ వాచ్..ధర తెలిస్తే!
లేడీ సూపర్స్టార్ నయనతార భర్త, ట్విన్స్తో కలిసి కొత్త ఏడాది(విషు) వేడుకలను ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచు కోవడంతోపాటు, అందరికి పండుగ శుభాకాంక్షలకు కూడా అందించింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన రోలెక్స్ ఓస్టెర్ ఫ్యాన్స్ను ఎట్రాక్ట్ చేసింది. సమ్మర్ సీజన్లో క్లాసిక్ సమ్మర్ రెడీ యాక్సెసరీరీ జతగా లగ్జరీ వాచ్నుధరించింది. దుస్తుల నుండి బ్యాగ్ వరకు అన్నీ లగ్జరీ వస్తువులు కావడం విశేషం. ఇందులో రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ బ్రాండ్ వాచీ మరీ స్పెషల్. కాటన్ సూట్కు మ్యాచ్ అయ్యేలా లైట్ పింక్ కలర్ డయల్ ఉన్న రోలెక్స్ వాచ్ అతికినట్టు సరిపోయింది. దీని ధర సుమారు రూ. 53 లక్షలట. నయన్ బర్త్డే సందర్బంగా భర్త విఘ్నేష్ శివన్ రూ.2.7 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే షూట్ టైం అంటూ చీరలో అద్భుతమై ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది నయనతార. కాగా నయనతార కరియర్ పరంగా వరుసగా హిట్లతో దూసుకుపోతోంది.అలాగే ఇటీవల వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టింది. ఒక కొత్త స్టూడియోను నిర్మిస్తున్న విషయాన్ని న్యూజర్నీ అంటూ ఇటీవల ఇన్స్టాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) அனைவருக்கும் இனிய தமிழ் புத்தாண்டு சித்திரை திருநாள் நல்வாழ்த்துகள் #TamilNew2024 ഏവർക്കും ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ#HappyVishu2024 pic.twitter.com/Wh6MlGu21r — Nayanthara✨ (@NayantharaU) April 15, 2024 -
ప్రపంచంలోనే ఖరీదైన గడియారాలు.. ధరెంతో తెలుసా..? (ఫొటోలు)
-
మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర ఎంతో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి ఇంట రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొణిదెల ఆడపడుచులు మెగా బ్రదర్స్కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. టాలీవుడ్ ఎంతో మంది స్టార్స్ రాఖీ పండుగ సెలబ్రెట్ చేసుకుంటారు. కానీ చిరంజీవి ప్రతి సంవత్సరం చెల్లెల్లతో చేసుకునే రాఖీ పండుగను ఆయన అభిమానులుచూడాలని కోరుకుంటారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేస్తూ వస్తుంటారు కూడా. మెగాస్టార్ తండ్రి వెంకటరావు, మామ అల్లు రామలింగయ్య ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్లతో సమానంగా ఆయన పూజిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) ఆ ఫోటోలతో పాటు చిరు చేతికి ఉన్న వాచ్ కూడా ఇప్పుడు వైరల్ అయింది. ఆయన చేతికి ఉన్న వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్, సహజంగా దాని ధర కూడా భారీగానే ఉంటుంది. దీంతో ఆయన అభిమానులు ఆ వాచ్ ధర ఎంతో తెలుసుకోవాలని ఆన్లైన్లో సర్చ్ చేశారు. దాని ధర రూ. 2.35 లక్షల డాలర్లు అని ఉంది. అదే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు రూ. 2 కోట్లు. ఆ వాచ్ ధర చూసిన వారందరూ నోరెళ్లబెట్టారు. తనకు కార్ల కంటే కొత్త కొత్త వాచీలు కొనడం అంటేనే ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో చిరు చెప్పిన విషయం తెలిసిందే. అందుకే ఆయన వద్ద భారీగానే వాచ్ కలెక్షన్స్ ఉన్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: సర్ప్రైజ్ న్యూస్.. మరో పాన్ ఇండియా సినిమాలో అనుష్క.. గ్లింప్స్ విడుదల) ఎవరి గురించి అయినా ఇలాంటి విషయాలు వైరల్ అయినప్పుడు పలురకాల కామెంట్లు చేయడం సహజం.. కానీ చిరంజీవికి ఈ సంపద ఒక్కరోజులో వచ్చింది కాదు.. కష్టపడి ఒక్కోమెట్టు ఎక్కుతూ సంపాధించుకున్నారు. దీంతో ముచ్చటపడి కొనుకుంటే తప్పేంటని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, మహేశ్ బాబు ఇలా ఎందరో సెలబ్రిటీలు ధరించిన వస్తువుల ధరలపై పలు వార్తలు అప్పడప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్య సినీ, వ్యాపార సెలబ్రిటీలు ధరించే వస్తువుల మీద నెటిజన్లు కూడా ఒక లుక్ వేస్తూ.. వాటి ధరలు తెలుసుకుందామనే ఆసక్తి కూడా ఎక్కవేనని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
వామ్మో.. చిరంజీవి చేతికున్న వాచ్ అన్ని కోట్లా?
Chirajeevi Expensive Watch: ఇటీవల విడుదలైన బేబీ చిత్రం అంచనాలను దాటుకుంటూ మంచి వసూళ్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆ చిత్ర బృందం జులై 30న హైదరాబాద్లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ని ఆహ్వానించారు. ఈ వేడుకల్లో కనిపించిన చిరంజీవి చేతికున్న వాచ్ చాలా మందిని ఆకర్శించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బేబీ చిత్ర బృందం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కట్టుకున్న వాచ్ ధర 230000 డాలర్లు లేదా రూ. 1.90 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఇది రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ కావడం గమనార్హం. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉన్నప్పటికీ ధర మాత్రం భారీగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు చలన చిత్ర సీమలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి నటులు కూడా ఖరీదైన వాచ్లు కలిగి ఉన్నారన్న సంగతి గతంలో చాలా సార్లు అనేక కథనాల్లో వెల్లడయ్యాయి. కాగా మెగాస్టార్ త్వరలో భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించున్నారు. -
రూ. 14లక్షల వాచ్ను తెలివిగా కాజేశారు
సింగపూర్ : మారుతున్న కాలంతో పాటు దొంగలు కూడా తెలివిగా చోరీలకు పాల్పడుతున్నారు. కొనుగోలుదారులుగా నటించిన ఇద్దరు దొంగలు యజమాని కళ్లు గప్పి రూ. 14.3 లక్షల విలువైన వాచ్ను ఎత్తుకెళ్లిన ఘటన సింగపూర్లో చోటు చేసుకుంది. టాంగ్ అనే వ్యక్తి తన రోలెక్స్ వాచ్ను కార్వోసేల్ అనే ఆన్లైన్ సెల్లింగ్ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. దాని విలువ రూ. 14.3 లక్షలు(29,500 సింగపూర్ డాలర్లు)గా పేర్కొన్నారు. అమ్మకానికి పెట్టిన వాచ్ను చూసిన వెన్పింగ్, జోష్వా అనే ఇద్దరు దొంగలు దాన్ని దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. అచ్చూ ఆ వాచ్లానే కనిపించే నకిలీ రోలెక్స్ వాచ్ను కొనుగోలు చేశారు. వాచ్ను కొనుగోలు చేస్తామని యజమానిని సంప్రదించారు. టాంగ్ చెప్పిన అడ్రస్కు వెళ్లిన నిందితులు వాచ్ను చూపించమన్నారు. టాంగ్కు అనుమానం రాకుండా ఒరిజినల్ వాచ్ స్థానంలో నకిలీ వాచ్ను ఉంచి అక్కడి నుంచి ఉడాయించారు. దీన్ని ఆలస్యంగా గ్రహించిన టాంగ్ మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించాడు. సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement