-
రాజ శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో సీఎం జగన్
-
శారదా పీఠంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు
-
విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు
-
విశాఖ శారద పీఠానికి సీఎం వైఎస్ జగన్
-
'పూజల పేరుతో ఆయిల్ మసాజ్లు'
సాక్షి, హైదరాబాద్ : దత్త పీఠం అధిపతి శ్రీరామ్ శర్మ తాంత్రిక పూజలతో తనను చీటింగ్ చేసినట్టు ఓ మహిళ ఆరోపించింది. బార్ అండ్ రెస్టారెంట్లలో నష్టం రావడతో పూజలు చేస్తే లాభాలు వస్తాయని నమ్మించాడని తెలిపింది. పూజల పేరుతో ఆయిల్ మసాజ్లు చేసి మోసం చేశాడని.. పూజలు పేరుతో నన్ను వేధించాడని తెలిపింది. ' నా దగ్గర నుంచి రూ. 40 లక్షలు దండుకున్నాడు. గతంలో ఓ చీటింగ్ కేసులో నన్ను బాధ్యురాలుని చేసి జైలుకి పంపాడు. ఇపుడు కేసు వెనక్కి తీసుకోవాలని, పోలీసులు, రాజకీయ నేతలు తెలుసంటూ బెదింపులకు దిగాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లోని ఓ ఎస్ఐ కేసు వెనక్కి తీసుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చాడు. శ్రీరామ్ శర్మ చాలా మంది యువతులను మోసం చేశాడు. నాకు ఎలాంటి ప్రమాదం జరిగినా రామ్ శర్మదే బాధ్యత' అని తెలిపింది. కాగా తనపై అత్యాచారయత్నం చేశాడంటూ శ్రీరామశర్మపై భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్రీరామ్శర్మపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. రామ్శర్మపై 354, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక వేత్తపై ఇలాంటి కేసు నమోదవడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
4 రోజులు సిట్ కస్టడీ
కాల్చివేసిన మహిళ మృతదేహం గుర్తింపు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
హడలెత్తిస్తున్న అగ్ని ప్రమాదాలు
పంటల బీమా వర్తించలేదని రైతుల నిరసన
లాభం చూపెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి
హోసూరు వార్తలు..
పాఠశాలల అభివృద్ధి ఇలా...
తప్పక చదవండి
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
Advertisement