breaking news
lorry fire
-
పెట్రోల్ బంక్ వద్ద ఆగిఉన్న లారీలో మంటలు
-
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లారీ దగ్ధం
-
హైవేపై లారీలో మంటలు
ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామ సమీపంలో బొగ్గుతో వెళుతున్న ఓ లారీ మంటల్లో చిక్కుకుంది. విశాఖపట్నం పోర్ట్ నుంచి బొగ్గుతో వస్తుండగా లారీలో ఒక్కసారిగా మంటలు లేచాయి. లారీని వెంటనే ఆపి డ్రైవర్, క్లీనర్ కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల సమచారంతో అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో లారీ స్వల్పంగా దగ్ధమైంది.